*వంశీ లాంటి మృగాలు ఉండాల్సింది జైలులోనే…*
*ఏ తప్పు చేయకపోతే మొదటి రౌండ్ ఫలితంతోనే దేశం వదిలి ఎందుకు పారిపోయాడు*
*మరో నాలుగైదు మృగాలు కూడా ఊచలు లెక్కపెట్టాల్సిందే*
*వైసీపీలో టాప్ టూ బాటమ్ అందరూ అలాగే తయారయ్యారు*
*ఇలాంటి వారిని సమర్ధించి, ప్రోత్సహించే జగన్ రెడ్డికి పార్టీ నడిపే అర్హతే లేదు*
*ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డిని మించిన చీటర్ లేరు*
*మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
వల్లభనేని వంశీ లాంటి పశువు బయట ఉండకూడదని, జైల్లో ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు
భారతదేశం నుంచి పారిపోయే ప్రయత్నం చేసి చివరకు జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వ్యక్తి…వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండే వాడు కాదు
ఈ రోజు కూడా అరెస్టు తర్వాత రకరకాల నాటకాలకు తెరలేపాడు
మా పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఒక పేద వ్యక్తిని ప్రాణాలు తీస్తానని భయపెట్టి కేసు విత్ డ్రా డ్రామాలాడాడు
వల్లభనేని వంశీ చేసిన పాపాలు ఒకటి కాదు..రెండు కాదు…భాషకు అడ్డూఅదుపు లేకుండా పోయింది
అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఏం పీకుతాడని వాగాడు…
ఉడకబెట్టిన నాగడదుంప, ఉత్త గొట్టం ఊరేగింపు అంటూ ఏదేదో ఎదవ కూతలు కూశాడు
లోకేష్ బాబు గురించి కూడా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు
వంటి నిండా ఫ్యాట్ పెంచుకుని పెద్దపుడింగిలా నోటికొచ్చినట్టు ఏదేదో కూతలతో చెలరేగాడు
వంశీది అసలు మనిషి జన్మేనా..అతనిలో మానవత్వం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడడు
క్రూరమృగం లాంటి వంశీని మొదట ఆయన కుటుంబసభ్యులే శిక్షించాలి..అతడు క్షమించాల్సిన వ్యక్తి కాదు
మా నాయకులను ఏం పీకుతారంటూ కూసిన వంశీ ఎన్నికల ఫలితాల సమయంలో మొదటి రౌండ్ లోనే అమెరికాకు పారిపోయాడు
ఇండియాను వదిలేసే ప్రయత్నం చేసిన పిరికిపంద వల్లభనేని వంశీ
వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా క్రూరమైన పాలన ఇప్పుడు లేదని గ్రహించి తిరిగి ఇక్కడే ఉంటున్నాడు
వల్లభనేని వంశీ పేరు చెబితేనే చార్లెస్ శోభారాజ్ గుర్తుకొస్తాడు
చంద్రబాబు నాయుడు చీటర్ అంటూ సాక్షిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్మేట్మెంట్లు చూశాం
మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి ప్రతి నెలా రూ.350 కోట్లు చొప్పున 20 వేల కోట్లు దోచుకోవడంతో పాటు నాసిరకం మందుతో ప్రజల ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి..ఇక్కడ చీటర్ జగన్మోహన్ రెడ్డా…చంద్రబాబు నాయుడా
వారంలో సీపీఎస్ రద్దు అన్నాడు…ఏటా జాబ్ క్యాలెండర్ తో పోస్టుల భర్తీ అన్నాడు..ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని ప్రగల్భాలు పలికాడు..పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ప్రజలను మోసం చేసింది ఎవరు..జగన్మోహన్ రెడ్డి కాదా..
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేసిన చీటర్ ఎవరు
ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి ఈ రోజు మా నాయకుడిని చీటర్ అంటావా…నువ్వెంత…మీ బతుకెంత
తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి…
వైసీపీలో ఒక్క జగన్ రెడ్డే కాదు..టాప్ టూ బాటమ్ అందరూ అలాగే ఉన్నారు
ప్రధానంగా వంశీ లాంటి నలుగురైదుగురు చట్టానికి అతీతులు కాదు.
మా కార్యకర్తల్ని కొట్టడం, చంపడం, దోచుకోవడం లాంటివి చేసిన ఆ జంతువులు కూడా కచ్చితంగా ఊచలు లెక్కపెట్టాల్సిందే
రాష్ట్రంలో ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే ఐదేళ్లూ అరాచకాలకు పాల్పడిన వారికి శిక్ష పడాలి
మేము చేయని తప్పులకు అక్రమ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం.,అర్ధరాత్రుల వరకూ పోలీసు స్టేషన్లలో కూర్చోబెట్టారు…మా నాయకుడి చంద్రబాబు నాయుడుతో పాటు సామాన్య కార్తకర్తలెందరినో జైలులో పెట్టారు…
మా ప్రభుత్వం చట్టానికి లోబడి ముందుకు సాగుతూ అరాచకాలకు పాల్పడిన వారిని శిక్షించడం ద్వారా ప్రజల్లో భరోసా నింపుతుంది
బొత్స, భూమనలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది..వారిలో మనుషులకు ఉండాల్సిన రక్తం ఉందా…అని పరిశీలించాలి
ఈ రోజు మీడియా ముందు చిలక పలుకులు పలకడం కాదు..తప్పు చేసిన రోజే చెక్కతో కొట్టుండాలి
మనుషులు వాడకూడని భాష వాడిన వంశీని సమర్ధించడం సిగ్గుచేటు…ఆయనను అరెస్ట్ చేయకుండా ఏం చేయాలో చెప్పండి
ఏ తప్పు చేయకపోతే మొదటి రౌండ్ ఫలితం తర్వాతే ఎందుకు పారిపోయాడు
ఇలాంటి వారిని సమర్ధించి, ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పార్టీని నడిపే అర్హతే లేదు
జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ అలాగే తయారవుతున్నారు..జైలుకు పోతే ముఖ్యమంత్రి కావొచ్చని నాయకులను ప్రోత్సహించే నాయకుడిని గతంలో ఎప్పుడూ చూడలేదు
వల్లభనేని వంశీ అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలి