*ఆపరేషన్ సింధూర్: మసూద్ కుటుంబం హతం*

ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఇల్లు నేలమట్టమైంది.

పాకిస్థాన్ బహావల్పూర్లోని మసూద్ ఇంటితో పాటు అతడి ట్రైనింగ్ క్యాంప్పై మిస్సైల్ దాడి జరిగింది.

ఈ ఘటనలో మసూద్ కుటుంబసభ్యులు 10 మంది మృతిచెందారని పాక్ మీడియా చెబుతోంది.

అయితే మృతుల్లో మసూద్ ఉన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అతడు మరణిస్తే ఉగ్ర సంస్థకు చావు దెబ్బే.

#ఆపరేషన్ సిండోర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed