*ఆదాలకు ముందస్తు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన స్వర్ణ వెంకయ్య*
*నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారికి దక్షిమద్య రైల్వే బోర్డ్ సభ్యులు స్వర్ణ వెంకయ్య 2025 నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసీ దుశాలువతో సత్కరించి, జ్ఞాపికను అందించారు. అదేవిధంగా విజయ డైరీ చైర్మన్ కొండ్రెడి రంగారెడ్డిగారికి 2025 నూతన సంవత్సరం ముందస్తు శుభాకాంక్షలను తెలియజేశారు. క్యాంపు కార్యాలయం చేరుకున్న వయసు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారికి నూతన ముందస్తు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.*