నార్త్ రాజుపాలెం పునరావాస కేంద్రంలో భోజనం, దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
నార్త్ రాజుపాలెం పునరావాస కేంద్రంలో భోజనం, దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం లో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వినాయక నగర్ కాలనీకి చెందిన దాదాపు 90 మందికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…