*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.*
*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.* ఎంతో ఉన్నత ఆశయంతో జిల్లాలోని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం విపిఆర్ నివాసంలో విడవలూరు మండలం ముదివర్తికి చెందిన…