స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించండి – అదనపు కమిషనర్ నందన్
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించండి – అదనపు కమిషనర్ నందన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే పై ప్రజలందరికీ అవగాహన కల్పించి, నెల్లూరు నగరపాలక సంస్థకు ఉత్తమ ర్యాంకు లభించేలా పారిశుద్ధ్య విభాగం…
సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
నెల్లూరు: మార్చి 26 సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వైద్య చికిత్సలు చేయించుకున్న 72 మందికి సి ఎం.రిలీఫ్ ఫండ్…
*- టీడీపీ జెండా రెపరెపలాడేదానికి, నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర*. *ఎమ్మెల్సీ నిర్ణయంతో టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది* *రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి* *- శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.*
*- టీడీపీ జెండా రెపరెపలాడేదానికి, నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర*. *ఎమ్మెల్సీ నిర్ణయంతో టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది* *రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి* *- శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.* *-…
*” వి ఎస్ యూ లో BLUE REVOLUTION: INNOVATIONS IN MARINE SYSTEMS (BRIMS-2025)” విజయవంతంగా ముగింపు….*
*” వి ఎస్ యూ లో BLUE REVOLUTION: INNOVATIONS IN MARINE SYSTEMS (BRIMS-2025)” విజయవంతంగా ముగింపు….* ……… కాకుటూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు “BLUE REVOLUTION:…
*విద్యార్థుల ప్రతిభకు అభినందనలు : వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు…*
*విద్యార్థుల ప్రతిభకు అభినందనలు : వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు…* …….. నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన…
*దేశంలో ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 57 శాతం : నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి*
*దేశంలో ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 57 శాతం : నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి* దేశంలో ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు 55-60 శాతం ఉందన్నది వాస్తవమేనా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు…
*నూతనంగా శాసన మండలి సభ్యులు గా ఎన్నికైన అనంతరం తొలిసారి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర ని శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి నేతృత్వంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాల తో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.*
*నూతనంగా శాసన మండలి సభ్యులు గా ఎన్నికైన అనంతరం తొలిసారి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర ని శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి నేతృత్వంలో గూడూరు…
*జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చారా.. ? అని ప్రశ్నించిన ఎంపి వేమిరెడ్డి.ప్రభాకరరెడ్డి*
*జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చారా.. ? అని ప్రశ్నించిన ఎంపి వేమిరెడ్డి.ప్రభాకరరెడ్డి* కేంద్రప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్సభలో ఆయన పలు…
*ముగిసిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025 కార్యక్రమం*
*ముగిసిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025 కార్యక్రమం* విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2025 కార్యక్రమం రెండో రోజులో భాగంగా నెల్లూరు, ప్రకాశం మరియు తిరుపతి జిల్లాల నుంచి…
*కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించినా, ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప, కేసులకు బెదిరే ప్రసక్తే లేదు” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా:* *తేది:25-03-2025 *కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించినా, ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప, కేసులకు బెదిరే ప్రసక్తే లేదు” – కాకాణి* *నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…