*తెలుగు ప్రజల ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ* *పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ : టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
*తెలుగు ప్రజల ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ* *పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ : టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్* *వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం…
*తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు – వేమిరెడ్డి దంపతులు*
*తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు – వేమిరెడ్డి దంపతులు* తెలుగు ప్రజల నూతన వసంతం ఉగాది సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, కోవూరు ప్రజానీకానికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు…
*రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరు తారక రామారావుగారికే దక్కుతుంది : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
*రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరు తారక రామారావుగారికే దక్కుతుంది : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* తెలుగు ఖ్యాతి తెలుగుదేశం పార్టీ – ఘనంగా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు –…
*మనుబోలు మండలం అక్కంపేటలో అంగరంగ వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో చిన్నారితో కేక్ కట్ చేయించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*మనుబోలు మండలం అక్కంపేటలో అంగరంగ వైభవంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో చిన్నారితో కేక్ కట్ చేయించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పతాక ఆవిష్కరణ* *చిన్నారితో కేక్ కట్…
*హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ ఆదేశాలు పాటించరు* *విజిలెన్స్ అధికారుల నివేదికను అమలు చేయరు .. హౌసింగ్ ఎండి కి,* *హౌసింగ్.జిల్లా మేనేజర్ మురళికి బిజెపి నేత మిడతల రమేష్ ఫిర్యాదు*
*హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ ఆదేశాలు పాటించరు* *విజిలెన్స్ అధికారుల నివేదికను అమలు చేయరు .. హౌసింగ్ ఎండి కి,* *హౌసింగ్.జిల్లా మేనేజర్ మురళికి బిజెపి నేత మిడతల రమేష్ ఫిర్యాదు* నెల్లూరు జిల్లాలో హౌసింగ్ అధికారుల తీరు వలన…
*ప్రశాంతమ్మకు సైకిల్ అందజేసిన వినోద్రెడ్డి*
*ప్రశాంతమ్మకు సైకిల్ అందజేసిన వినోద్రెడ్డి* తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా శనివారం టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి.. తన అనుచరులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న వినోద్రెడ్డి..…
*ఉగాది, రంజాన్ పండుగల ఏర్పాట్ల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష* – మసీదులు, ఆలయాల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టండి. – భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కల్పించండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*ఉగాది, రంజాన్ పండుగల ఏర్పాట్ల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష* – మసీదులు, ఆలయాల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టండి. – భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కల్పించండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఉగాది…
*సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం* – బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా.. – టిడిపి కార్యకర్తల త్యాగాలను విస్మరించను. – పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం. – కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం. – పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కష్టాన్ని విస్మరించను. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం* – బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా.. – టిడిపి కార్యకర్తల త్యాగాలను విస్మరించను. – పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం. – కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ…
సతీష్ రెడ్డినీ మర్యాదపూర్వం కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి
సతీష్ రెడ్డినీ మర్యాదపూర్వం కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నెల్లూరు నగరం, మాగుంట లేఔట్ లోని స్వగృహానికి విచ్చేసిన డి ఆర్ డి ఓ మాజీ చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ జి సతీష్ రెడ్డిని శుక్రవారం…
*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి* *200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది* *సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే* *ఉగాది పర్వదినం సందర్భంగా వెంకటాచలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విశతాధిక జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి* *200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది* *సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే* *ఉగాది పర్వదినం…