*💥అరాచకం పరాకాష్టకు చేరింది💥* *👉నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్..సంపద సృష్టి పేరుతో స్కాం లు చేస్తున్నారు*
*నెల్లూరు జిల్లా…* *నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…* *💥అరాచకం పరాకాష్టకు చేరింది💥* *👉నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్..సంపద సృష్టి పేరుతో…
పురిటి పిల్లల ఐసీయూ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్
పురిటి పిల్లల ఐసీయూ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ నెల్లూరు: సింహపురి వైద్య సేవ సమితి రిజిస్టర్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయభారత్ హాస్పిటల్లో పురిటి పిల్లల ఐసీయూ (నవజాత శిశు ఇంటెన్సివ్ కేర్ యూనిట్) నూతనంగా ప్రారంభించబడింది. ఈ…
పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 100% పూర్తి చేయండి – కమిషనర్ వై.ఓ నందన్
పెన్షన్ల పంపిణీ ప్రక్రియ 100% పూర్తి చేయండి – కమిషనర్ వై.ఓ నందన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఒక్క వార్డు సచివాలయ పరిధిలో…
*ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను* – కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెంలో 5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. – రాష్టాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షలతో గుండాలమ్మ పాళెం గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తాం. – ప్రభుత్వం అధికారికంగా వారానికోసారి గ్రీవెన్స్ నిర్వహిస్తే తన నివాసంలో కోవూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. – కోవూరు నియోజకవర్గంలో 3 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న చంద్రబాబు నాయుడు. – పెన్షన్ల పంపిణి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను* – కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెంలో 5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. – రాష్టాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షలతో గుండాలమ్మ పాళెం గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తాం. –…
*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.*
*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.* ఎంతో ఉన్నత ఆశయంతో జిల్లాలోని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం విపిఆర్ నివాసంలో విడవలూరు మండలం ముదివర్తికి చెందిన…
*పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మకూరు పర్యటన- యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్,IPS.,*
*SPS నెల్లూరు జిల్లా* *పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మకూరు పర్యటన- యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్,IPS.,* ▪️ *గౌరవ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికిన…
*పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి* *మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది* *ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం* *175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు* *ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం* *భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తాం* *గత పాలకుల నిర్వాకంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి* *మొదటిసారి కేంద్రం కుల గణన చేపడుతోంది* *-సీఎం చంద్రబాబు నాయుడు* *ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెంలో పేదల సేవలో పాల్గొన్న సీఎం* *మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి* *నారంపేటతో పాటు మరో 10 MSME పార్కులు వర్చువల్ గా ప్రారంభం* *త్వరలో దగదర్తి విమానాశ్రయం పనులు చేపడతామని సీఎం వెల్లడి*
*పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి* *మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది* *ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం* *175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు* *ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం* *భవన నిర్మాణ…
*మెట్టు కుటుంబసభ్యులకు ఆదాల పరామర్శ*
*మెట్టు కుటుంబసభ్యులకు ఆదాల పరామర్శ* నెల్లూరు వైస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు గురువారం సాయంత్రం ప్రముఖ పారేశ్రామికవేత్త, విశ్రాంత లెక్చరర్ మెట్టు రాంప్రసాదరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెట్టు రాంప్రసాదరావు ఇటీవల కాలంచేసిన నేపథ్యంలో నెల్లూరు నగరంలోని…
*YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు*
*తేదీ : 01-05-2025* *నెల్లూరు* *YSRCP జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు* నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో YSRTUC జిల్లా అధ్యక్షుడు జయ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు శ్రీ మేరుగ…
*పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి*
*పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి* కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం గ్రామంలో ఇంట్లోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో మృతి చెందిన రమణయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…