*ముందస్తు సహాయక చర్యలతో ప్రాణ నష్టం నివారించగలిగాం* – సిఎం చంద్రబాబు నాయిడు నిరంతర పర్వేక్షణతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు అభినందనలు – పార్లపల్లి గ్రామంలో కూలిపోయే పరిస్థితిలో వున్న ఇళ్లను పునర్ నిర్మిస్తాం. – పునరావాస ప్రాంతాలలో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది. – తుఫాను ప్రభావిత గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ముందస్తు సహాయక చర్యలతో ప్రాణ నష్టం నివారించగలిగాం* – సిఎం చంద్రబాబు నాయిడు నిరంతర పర్వేక్షణతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు అభినందనలు – పార్లపల్లి గ్రామంలో కూలిపోయే పరిస్థితిలో వున్న…

కల్లూరు పల్లి ఇందిరమ్మ కాలనీ, కాటికాపర్ల కాలనీ, ఎస్.టి కాలనీ ప్రాంతాలలోని నిర్వాసిత ప్రజలకు 300 మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను బుధవారం వార్డు సచివాలయ కార్యదర్శులు పంపిణీ

కల్లూరు పల్లి ఇందిరమ్మ కాలనీ, కాటికాపర్ల కాలనీ, ఎస్.టి కాలనీ ప్రాంతాలలోని నిర్వాసిత ప్రజలకు 300 మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను బుధవారం వార్డు సచివాలయ కార్యదర్శులు పంపిణీ మెంథా తుఫాను ప్రభావంతో నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సహాయక చర్యల్లో భాగంగా…

*మోంధా తుఫాన్ నష్టాల అంచనాలు సిద్ధం చేయండి* *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

*మోంధా తుఫాన్ నష్టాల అంచనాలు సిద్ధం చేయండి* *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* నెల్లూరు, అక్టోబర్ 29 : భారీ వర్షానంతర పరిస్థితుల్లో వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాథమిక నివేదికలు తయారు చేయుటలో శ్రద్ద చూపాలని జిల్లా…

*చిత్తు కాగితాలు,,చిక్కు వెంట్రుకలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాల ఇంటికే పరిమితమ ఉన్నారు వారి పిల్లలకు స్నాక్స్ తినుబండారాలు అందజేయడం జరిగింది*

*తేదీ 29.10.2025* *చిత్తు కాగితాలు,,చిక్కు వెంట్రుకలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాల ఇంటికే పరిమితమ ఉన్నారు వారి పిల్లలకు స్నాక్స్ తినుబండారాలు అందజేయడం జరిగింది* *కొత్తూరు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మోంత తుఫాను ప్రభావంతో నెల్లూరు రూరల్ 30 వ డివిజన్…

*స్థానిక తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, విక్రమ్ నగర్ ప్రాంతాలలో బుధవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*

*స్థానిక తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, విక్రమ్ నగర్ ప్రాంతాలలో బుధవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్* నెల్లూరు నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా డ్రైను కాలువల పూడికతీత పనులను పర్యవేక్షించారు.…

*రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి  ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm*

*అమరావతి* *రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm* ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన…

*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది* – పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది* – పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మొంథా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. భారీ వర్షాల కారణంగా…

*తుఫాన్ ప్రభావితులకు సురక్షిత ఆశ్రయం* *77 పునరావాస కేంద్రాలలో 3,977 మందికి సురక్షిత ఆశ్రయం* *ముందుగానే రేషన్ పంపిణీ.. తెల్ల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోండి* *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

*తుఫాన్ ప్రభావితులకు సురక్షిత ఆశ్రయం* *77 పునరావాస కేంద్రాలలో 3,977 మందికి సురక్షిత ఆశ్రయం* *ముందుగానే రేషన్ పంపిణీ.. తెల్ల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోండి* *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* నెల్లూరు, అక్టోబర్ 28 : ‘మోంతా’ తుఫాను ప్రభావంతో…

*జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని  సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

నెల్లూరు, అక్టోబర్ 28 : *జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* మంగళవారం నెల్లూరు లోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్…

టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే,…

You missed