*పేదోళ్ల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం* – చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లే అవుట్ లో పక్కా గృహాల ప్రారంభోత్సవం. – రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదోళ్ల సొంతింటి కల సాకారం చేసిన సిఎం చంద్రబాబు నాయుడు. – కూటమి ప్రభుత్వం అధికలారంలోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2 వేల 15 పక్కా గృహ నిర్మాణాలు పూర్తి చేసాం, – అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా పక్కా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. – కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల 160 మంది లబ్దిదారులకు త్వరలో ఇళ్ల పట్టాలు అందచేస్తాం. – గత ప్రభుత్వ హయాంలో సౌకర్యాలు లేని సొంత స్థలాలలో లేఅవుట్లు వేసి ప్రజాధనం కొల్లగొట్టారు. – ఎన్టీఆర్ నగర్ లే అవుట్ల లో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక వసతులు కల్పించండి. – గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాల మంజూరులో జాప్యం జరిగింది. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*పేదోళ్ల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం* – చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లే అవుట్ లో పక్కా గృహాల ప్రారంభోత్సవం. – రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదోళ్ల సొంతింటి కల…

*”సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ ర్యాలీ.. హోరెత్తిన జన సందోహం”*

*”సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ ర్యాలీ.. హోరెత్తిన జన సందోహం”* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:12-11-2025* *సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచల మండల కేంద్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

*నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దు : అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం*

*నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దు : అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం* ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఉన్న…

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారాయణ – ధైర్యంగా ఉండాలని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి భరోసా – నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారాయణ – ధైర్యంగా ఉండాలని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి భరోసా – నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ…

*అర్జీదారులు అభ్యర్థించిన వివిధ సేవా అభ్యర్థనలను (Service Requests) నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని సూచించిన కమిషనర్ వైఓ నందన్*

*అర్జీదారులు అభ్యర్థించిన వివిధ సేవా అభ్యర్థనలను (Service Requests) నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని సూచించిన కమిషనర్ వైఓ నందన్* నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ వారాంతపు సమీక్షా సమావేశంలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారము రెవిన్యూ…

*”ర్యాలీలు విజయవంతం చేయండి”- కాకాణి*

*”ర్యాలీలు విజయవంతం చేయండి”- కాకాణి* – *కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించిన 17 మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి, వైద్య విద్యను దూరం చేయడంతో పాటు, పేదలకు వైద్యం కూడా దూరం చేయాలనే…

*​దేశ నిర్మాణంలో మౌలానా ఆజాద్ కీలకపాత్ర: రిజిస్ట్రార్ డా. కె. సునీత*_ ​

_*​దేశ నిర్మాణంలో మౌలానా ఆజాద్ కీలకపాత్ర: రిజిస్ట్రార్ డా. కె. సునీత*_ ​ …………………………………………. ​భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం నాడు, రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత…

*నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

*నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…

*గోళ్లవారిపల్లె బాధిత కుటుంబానికి అండగా ఎంపీ విపిఆర్* – 5 లక్షల చెక్కు అందజేసిన విపిఆర్ సిబ్బంది – కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉంటానని నాడు హామీ ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా

*గోళ్లవారిపల్లె బాధిత కుటుంబానికి అండగా ఎంపీ విపిఆర్* – 5 లక్షల చెక్కు అందజేసిన విపిఆర్ సిబ్బంది – కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉంటానని నాడు హామీ ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – ఇచ్చిన…

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎస్.ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎర్రగుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు*

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎస్.ఎస్ మరియు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎర్రగుంట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు* ఎర్రగుంట గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విక్రమ సింహపురి…

You missed