*పెండింగ్లో ఉన్న పలు విషయాల పై సత్వర చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*

*పెండింగ్లో ఉన్న పలు విషయాల పై సత్వర చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్* నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ ఎస్టాబ్లిష్ మెంట్,లీగల్ సెల్ విభాగము వారితో ఛాంబర్ నందు సమీక్ష నిర్వహించారు. ఈ…

*నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*

*నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 17 వ డివిజన్ ప్రాంతంలో బుధవారం పర్యటించారు.…

తేది.12.11.2025 న వింజమూరు. 🔸ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం..! 🔹నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..! 🔸పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..! వింజమూరు, నవంబర్ 12 తెలుగుదేశం పార్టీ అధినేత,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టిడిపి బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వింజమూరు ప్రధాన టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు అధ్యక్షత వహించగా, నియోజకవర్గంలోని 8 మండలాల ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులు మరియు వేలాదిమంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ – “తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ, ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. “కార్యకర్తలే పార్టీకి అండదండని, వారే పార్టీకి నిజమైన సైనికులనీ, వారు ప్రజల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేస్తున్నారనీ. పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవా సాధనంగా చూడాలని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. “నియోజకవర్గంలో ప్రతి గ్రామం వరకు తెలుగుదేశం పతాకం ఎగురవేయడం, ప్రజలకు పార్టీ తీరుతెన్నులు చేరవేయడం మనందరి బాధ్యత. మన సమష్టి కృషితో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది” అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

*ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం..* *నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..!* *పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..!* తేది.12.11.2025 న వింజమూరు. 🔸ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి…

*ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం..* *నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..!* *పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..!*

తేది.12.11.2025 న వింజమూరు. *ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం..* *నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..!* *పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..!*

*ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్. లేఅవుట్సు గురించి స్థానిక ఎల్టిపీలు బిల్డర్లు కు అవగాహన, సందేహాల నివృత్తి కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ వైఓ నందన్*

*ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్. లేఅవుట్సు గురించి స్థానిక ఎల్టిపీలు బిల్డర్లు కు అవగాహన, సందేహాల నివృత్తి కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ వైఓ నందన్* నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు నెల్లూరు…

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం 5వ రోజు పూర్తి చేసుకుంది*

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం 5వ రోజు పూర్తి చేసుకుంది* ఎర్రగుంట గ్రామంలో 5 రోజుకు చేరుకున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా…

*పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుంది* *వీరేంద్ర నాయుడుకి ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మ శుభాకాంక్షలు*

*పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుంది* *వీరేంద్ర నాయుడుకి ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మ శుభాకాంక్షలు* – యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన – ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే…

*నెల్లూరు జైల్లో *మాజీ మంత్రి జోగి రమేష్* ఎమ్మెల్సీ *తలశిల రఘురాం*తో కలిసి, పరామర్శించిన.. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

*నెల్లూరు జైల్లో *మాజీ మంత్రి జోగి రమేష్* ఎమ్మెల్సీ *తలశిల రఘురాం*తో కలిసి, పరామర్శించిన.. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* —————————– నెల్లూరు సెంట్రల్ జైల్లో *మాజీ మంత్రి జోగి రమేష్* గారిని ఎమ్మెల్సీ *తలశిల రఘురాం* గారితో కలిసి,…

*తెలుగుదేశంపార్టీలో కార్యకర్తే అధినేత* *కోవూరులో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం* *ప్రతి గ్రామంలో టిడిపి పతాకం ఎగరాలి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి*

*తెలుగుదేశంపార్టీలో కార్యకర్తే అధినేత* *కోవూరులో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం* *ప్రతి గ్రామంలో టిడిపి పతాకం ఎగరాలి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి* భారతదేశంలో సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక పార్టీ…

*సేవాభావం కలిగిన వ్యక్తి మాతూరు శ్రీనివాసులు రెడ్డి* మాతూరు శీనన్న మృతి పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*సేవాభావం కలిగిన వ్యక్తి మాతూరు శ్రీనివాసులు రెడ్డి* మాతూరు శీనన్న మృతి పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండల కేంద్రంలో టిడిపి నాయకులు దివంగత మాతూరు శ్రీనివాసులు రెడ్డి గారి బంధు మిత్రులు నిర్వహించిన సంస్మరణ…

You missed