*నెల్లూరు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సతీమణి రమాదేవి*  *సీతారాముల కల్యాణంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి* *నగరమంతా రామనామ స్మరణ..రమాదేవి రాకతో సందడి* *సీతమ్మ ఆశీస్సుల కోసం భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న రమాదేవి*

*నెల్లూరు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సతీమణి రమాదేవి* *సీతారాముల కల్యాణంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి* *నగరమంతా రామనామ స్మరణ..రమాదేవి రాకతో సందడి* *సీతమ్మ ఆశీస్సుల కోసం భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న రమాదేవి* సీతారాములు ఆదర్శ దంపతులని…

*అభివృద్దే మా అజెండా -మంత్రి నారాయణ*

*అభివృద్దే మా అజెండా -మంత్రి నారాయణ* అభివృద్దే తన అజెండా అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .జూన్ పన్నెండుకల్లా సిటీ లో చేపట్టిన అభివృద్ధిపనులు పూర్తి చేస్తామన్నారు .గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో…

*క్రీడా గాయాలకు మెడికవర్ లో ఆధునిక చికిత్సలు : సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వైద్యులు*

*క్రీడా గాయాలకు మెడికవర్ లో ఆధునిక చికిత్సలు : సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వైద్యులు* నెల్లూరు (జన హుషార్) మార్చి, 24 : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలిలో రోడ్డు ప్రమాదాలు, జిమ్ వ్యాయామాలు మరియు క్రీడల సమయంలో తలెత్తుతున్న గాయాల…

*”స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన” తో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక వేగం పుంజుకోనుంది, పరిశ్రమ రాకతో లక్షకు పైగా ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.* *కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన “ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారం” రాష్ట్రానికి గర్వకారణం.* *రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు నారా లోకేష్ శక్తికి మించి పనిచేస్తున్నారు. అనకాపల్లి లో “స్టీల్ ప్లాంట్” ఏర్పాటు ఘనత నారా లోకేష్ దే.* *”Job first “విజన్ తో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు సాధించిన ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు పారిశ్రామిక ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంది.* *ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఒక జూమ్ కాల్ సమావేశంతో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం రాష్ట్రానికి వచ్చింది* *పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, ప్రత్యక్ష సమన్వయం, తక్కువ సమయంలో క్లియరెన్స్ లతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామిగా మార్చింది కూటమి ప్రభుత్వం.* *- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.* ▪️అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిస్సాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ కు నిన్నటి రోజున శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణం నిలిచింది. ▪️దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేశారు. ▪️దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టులలో ఒకటైన ఈ ప్రాజెక్టు సుమారు రూ.1,35,964 కోట్లకు పైగా పెట్టుబడితో అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించబోతోంది. ▪️లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఈ కర్మాగారం ద్వారా సృష్టించబడతాయి. స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ▪️స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల ద్వారా యువతకు పెద్ద ఎత్తున దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడతాయి. ▪️కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శక పాలసీలు, వేగవంతమైన అనుమతులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ▪️ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ▪️ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, ప్రత్యక్ష సమన్వయం, తక్కువ సమయంలో అనుమతులు మంజూరు చేయించడం ద్వారా ఈ ప్రాజెక్టును సాధించారు. ▪️కేవలం ఒక జూమ్ కాల్ మీట్ తోనే దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్రకు తీసుకువచ్చి పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామిగా నిలిపింది కూటమి ప్రభుత్వం. ▪️”Job first “విజన్ తో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ ఇది. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా పారిశ్రామిక ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంది. ▪️ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు రాకతో ఉత్తరాంధ్ర ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. పోర్ట్ కనెక్టివిటీ, రహదారి, రైల్వే సదుపాయాలు మెరుగుపడి లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది. ▪️ ఎమ్.ఎస్.ఎమ్ ఈ., చిన్న పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు వల్ల అభివృద్ధి చెందుతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. ▪️ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు, రాష్ట్ర GDP వృద్ధి, పారిశ్రామిక విస్తరణ, పెట్టుబడుల ప్రవాహం వేగం పుంజుకోవడంలో స్టీల్ ప్రాజెక్ట్ కీలకం గా మారనుంది. ▪️ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తును మార్చే ఉపాధి యంత్రం. ఈ పరిశ్రమ రాకపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ▪️5,465 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమ రెండు దశల్లో పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ▪️మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) రెండో దశలో 10.5 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. 2030 జూన్ నాటికి మొదటి, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి రానున్నాయి. ▪️స్టీల్ ప్లాంట్ తో పాటు 50 ఎంటీపీఏ సామర్థ్యంతో, రూ. 11,192 కోట్లతో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును నిర్మించనున్నారు. దీని ద్వారా 6వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ▪️స్టీల్ ప్లాంట్ పరిశ్రమను జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నాలుగు వరసల రహదారి నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం చేపట్టనుంది.

*”స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన” తో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక వేగం పుంజుకోనుంది, పరిశ్రమ రాకతో లక్షకు పైగా ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.* *కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన…

నెల్లూరులో పేదల ముంగిటకే వైద్యం.విజయవంతంగా ‘నారాయణ నేత్ర జ్యోతి’* *మంత్రి నారాయణ సంకల్పం.. నిరుపేదలకు ఉచిత వైద్యం*

*నెల్లూరులో పేదల ముంగిటకే వైద్యం.విజయవంతంగా ‘నారాయణ నేత్ర జ్యోతి’* *మంత్రి నారాయణ సంకల్పం.. నిరుపేదలకు ఉచిత వైద్యం* 15వ డివిజన్‌లో అట్టహాసంగా ఉచిత వైద్య శిబిరాలు వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపిన ‘నేత్ర జ్యోతి’ ఇంటి వద్దకే వైద్యం.. పేదలకు…

*సర్వేపల్లిలో అభివృద్ధి జాతర* *గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి* *ముత్తుకూరు మండలం పైనాపురంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సర్వేపల్లిలో అభివృద్ధి జాతర* *గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి* *ముత్తుకూరు మండలం పైనాపురంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *దేవరదిబ్బ గిరిజన కాలనీలో రూ.15 లక్షలతో తాగునీటి సంపు నిర్మాణం..ఇంటింటికీ కుళాయి…

*మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని, లేదా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం*

*మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని, లేదా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం* నెల్లూరు, (జన హుషార్) మార్చి 24 :…

*మాట తప్పని మంత్రి: కాపు భవన్ ఆధునీకరణకు మరో కోటి రూపాయల సొంత నిధులు.* *కలెక్టర్ కి కోటి రూపాయల చెక్కును అందించిన అల్లుడు పునీత్* *జూలై నాటికి కాపు భవన్ సిద్ధం – జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కీలక ప్రకటన.*

*మాట తప్పని మంత్రి: కాపు భవన్ ఆధునీకరణకు మరో కోటి రూపాయల సొంత నిధులు.* *కలెక్టర్ కి కోటి రూపాయల చెక్కును అందించిన అల్లుడు పునీత్* *జూలై నాటికి కాపు భవన్ సిద్ధం – జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కీలక…

*నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన  ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

*నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* —————————– నేడు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారితో.. ఎమ్మెల్సీ *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*…

*నెల్లూరు నగరంలో మొండి బకాయి దారుల నుంచి పన్నులు వసూలు చేసిన కమిషనర్ వై.ఓ నందన్*

*నెల్లూరు నగరంలో మొండి బకాయి దారుల నుంచి పన్నులు వసూలు చేసిన కమిషనర్ వై.ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మొండి బకాయి దారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు స్వయంగా మంగళవారం బకాయిదారులను కలుసుకొని పన్నుల…

You missed