*నల్లపరెడ్డి కుటుంబ ప్రతిష్టను మంట కలిపిన ప్రసన్న..* *శాసన మండలి సభ్యులు,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – బీద రవిచంద్ర*

*నల్లపరెడ్డి కుటుంబ ప్రతిష్టను మంట కలిపిన ప్రసన్న..* *శాసన మండలి సభ్యులు,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – బీద రవిచంద్ర* స్వయాన సోదరి వరసైన ప్రశాంతమ్మపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. మహిళా ప్రజా ప్రతినిధి…

వైసీపీకి పోరాటాలు కొత్తేమి కాదు… పార్టీ పెట్టిన పదేళ్లకు కష్టాలు పడి పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చాము – అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నది వాస్తవం…. కోవూరు విస్తృత స్థాయి సమావేశంలో *అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్:-

నెల్లూరు; – వైసీపీకి పోరాటాలు కొత్తేమి కాదు… పార్టీ పెట్టిన పదేళ్లకు కష్టాలు పడి పోరాటాలు చేసి అధికారంలోకి వచ్చాము – అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు అన్నది వాస్తవం…. కోవూరు విస్తృత స్థాయి సమావేశంలో *అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్:-…

10వ రెవెన్యూ క్రీడా సాంస్కృతిక మహోత్సవాల నిర్వహణకు ఎంపీ ఆర్థిక సహాయం – 11 లక్షలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి –

10వ రెవెన్యూ క్రీడా సాంస్కృతిక మహోత్సవాల నిర్వహణకు ఎంపీ ఆర్థిక సహాయం – 11 లక్షలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి – – ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా రెవెన్యూ ఉద్యోగులు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తన…

*కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యకి తూట్లు*- వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి

*కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యకి తూట్లు*- వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశం లో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ…

*”సుపరిపాలన లో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్*

*”సుపరిపాలన లో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్* *తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గం ఇందుకూరు పేట మండలం లోని డేవిస్ పేట ,ఆదెమ్మ సత్రం , జే…

*అభివృద్ధే మా నినాదం సంక్షేమమే మా విధానం* – అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి. – ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజలతో పార్టీకి అనుబంధం పెరుగుతుంది. – విద్యాశాఖ మంత్రి లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయింది. – ప్రజలతో మమేకమై ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలు వివరించండి. – నియోజకవర్గ అభివృద్ధి కోసం CSR నిధులు అందచేస్తున్న ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*అభివృద్ధే మా నినాదం సంక్షేమమే మా విధానం* – అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి. – ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజలతో పార్టీకి అనుబంధం పెరుగుతుంది. – విద్యాశాఖ మంత్రి లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ విద్యారంగం…

కూటమి ప్రభుత్వంతో ప్రతి ఇంట్లో సంతోషం – ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీల అమలు – ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది – రూరల్‌ నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి గారి ఇంటింటి ప్రచారం

కూటమి ప్రభుత్వంతో ప్రతి ఇంట్లో సంతోషం – ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీల అమలు – ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది – రూరల్‌ నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి గారి ఇంటింటి ప్రచారం

*మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలి. మద్యపానాన్ని నిషేధించాలి : మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం*

*మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధిస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలి. మద్యపానాన్ని నిషేధించాలి : మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం* *ఐద్వా మహిళా సమస్యలపై పనిచేయడంలో ముందుంది. సారా ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఘనత అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం…

కఠిన శ్రమకు దక్కిన ఫలితం: బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియామకంపై జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ హర్షం

కఠిన శ్రమకు దక్కిన ఫలితం: బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ నియామకంపై జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ హర్షం నెల్లూరు, జూలై 1, 2025 – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర నూతన…

*నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టిన ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు.*

*నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగపు కార్మికుల జీతాలు వెంటనే పెంచాలని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టిన ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు.* ***************************** *ఏపీ…