*సిఎం చంద్రబాబు నాయుడు ప్రేరణతో అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారు*: *ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*
*సిఎం చంద్రబాబు నాయుడు ప్రేరణతో అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారు*: *ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.* – రియల్ టైం గవర్నెస్ లోఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. భాగంగా క్షేత్ర స్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేయడంలో మంత్రి లోకేష్ చొరవ…
*మాకు ఎంతో ఆప్తులు మాలేపాటి సుబ్బానాయుడు* *ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
*మాకు ఎంతో ఆప్తులు మాలేపాటి సుబ్బానాయుడు* *ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
*స్త్రీలకు మనోధైర్యమే ఆయుధం* – సమాజానికి ఉత్తమ పౌరులు అందించడంలో స్త్రీల పాత్ర కీలకం. – జీవితంలో ఒడిదుడుకులను ఓర్పుతో ఎదుర్కోవాలి. – సహనం మహిళల పాలిట ఆభరణం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*స్త్రీలకు మనోధైర్యమే ఆయుధం* – సమాజానికి ఉత్తమ పౌరులు అందించడంలో స్త్రీల పాత్ర కీలకం. – జీవితంలో ఒడిదుడుకులను ఓర్పుతో ఎదుర్కోవాలి. – సహనం మహిళల పాలిట ఆభరణం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఎవరో ఏదో అనుకుంటారని వెనుకడుగు…
*యూనిటీ మార్చ్లో పాల్గొని విజయవంతం చేయండి* – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పిలుపు
*యూనిటీ మార్చ్లో పాల్గొని విజయవంతం చేయండి* – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పిలుపు ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న నెల్లూరులో జరిగే యూనిటీ మార్చ్ పాదయాత్రలో యువత,…
*వరద ప్రభావిత గ్రామాలు పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని అటు పార్టీ క్యాడర్ ను సమయాత్తం చేయడం వల్లే తుఫాను నష్టాన్ని తగ్గించగలిగాం. – బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – లోతట్టు గ్రామాలలో మెరుగైన డ్రైనేజ్ సదుపాయాలు కల్పిస్తాం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*వరద ప్రభావిత గ్రామాలు పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని అటు పార్టీ క్యాడర్ ను సమయాత్తం చేయడం వల్లే తుఫాను నష్టాన్ని తగ్గించగలిగాం. – బాధితులకు ప్రభుత్వం…
*ముందస్తు సహాయక చర్యలతో ప్రాణ నష్టం నివారించగలిగాం* – సిఎం చంద్రబాబు నాయిడు నిరంతర పర్వేక్షణతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు అభినందనలు – పార్లపల్లి గ్రామంలో కూలిపోయే పరిస్థితిలో వున్న ఇళ్లను పునర్ నిర్మిస్తాం. – పునరావాస ప్రాంతాలలో తలదాచుకుంటున్న వరద బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది. – తుఫాను ప్రభావిత గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
*ముందస్తు సహాయక చర్యలతో ప్రాణ నష్టం నివారించగలిగాం* – సిఎం చంద్రబాబు నాయిడు నిరంతర పర్వేక్షణతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. – పరస్పర సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు అభినందనలు – పార్లపల్లి గ్రామంలో కూలిపోయే పరిస్థితిలో వున్న…
*రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm*
*అమరావతి* *రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm* ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన…
*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది* – పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది* – పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మొంథా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. భారీ వర్షాల కారణంగా…
*జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*
నెల్లూరు, అక్టోబర్ 28 : *జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* మంగళవారం నెల్లూరు లోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్…