Category: TDP

ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల వరదకు సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం బంగారు అవకాశాలు తీసుకొచ్చింది. సీఐఐ సమ్మిట్ తో ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల వరదకు సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం బంగారు అవకాశాలు తీసుకొచ్చింది. సీఐఐ సమ్మిట్ తో ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి…

– ముస్లింలపై చంద్రబాబు చూపిన చిత్తశుద్ధికి ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. – మంత్రి ఫరూక్ కు ప్రత్యేక ధన్యవాదాలు – ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించింది. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధత వల్లే ముస్లింల అభివృద్ధి జరుగుతుంది ముస్లింలపై చంద్రబాబు చూపిన చిత్తశుద్ధికి ముస్లిం…

*పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుంది* *వీరేంద్ర నాయుడుకి ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మ శుభాకాంక్షలు*

*పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి గుర్తింపు ఉంటుంది* *వీరేంద్ర నాయుడుకి ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యే ప్రశాంతమ్మ శుభాకాంక్షలు* – యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన – ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే…

*తెలుగుదేశంపార్టీలో కార్యకర్తే అధినేత* *కోవూరులో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం* *ప్రతి గ్రామంలో టిడిపి పతాకం ఎగరాలి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి*

*తెలుగుదేశంపార్టీలో కార్యకర్తే అధినేత* *కోవూరులో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం* *ప్రతి గ్రామంలో టిడిపి పతాకం ఎగరాలి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి* భారతదేశంలో సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక పార్టీ…

*సేవాభావం కలిగిన వ్యక్తి మాతూరు శ్రీనివాసులు రెడ్డి* మాతూరు శీనన్న మృతి పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*సేవాభావం కలిగిన వ్యక్తి మాతూరు శ్రీనివాసులు రెడ్డి* మాతూరు శీనన్న మృతి పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండల కేంద్రంలో టిడిపి నాయకులు దివంగత మాతూరు శ్రీనివాసులు రెడ్డి గారి బంధు మిత్రులు నిర్వహించిన సంస్మరణ…

*పేదోళ్ల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం* – చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లే అవుట్ లో పక్కా గృహాల ప్రారంభోత్సవం. – రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదోళ్ల సొంతింటి కల సాకారం చేసిన సిఎం చంద్రబాబు నాయుడు. – కూటమి ప్రభుత్వం అధికలారంలోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2 వేల 15 పక్కా గృహ నిర్మాణాలు పూర్తి చేసాం, – అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా పక్కా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. – కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల 160 మంది లబ్దిదారులకు త్వరలో ఇళ్ల పట్టాలు అందచేస్తాం. – గత ప్రభుత్వ హయాంలో సౌకర్యాలు లేని సొంత స్థలాలలో లేఅవుట్లు వేసి ప్రజాధనం కొల్లగొట్టారు. – ఎన్టీఆర్ నగర్ లే అవుట్ల లో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక వసతులు కల్పించండి. – గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాల మంజూరులో జాప్యం జరిగింది. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*పేదోళ్ల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం* – చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లే అవుట్ లో పక్కా గృహాల ప్రారంభోత్సవం. – రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదోళ్ల సొంతింటి కల…

*నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దు : అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం*

*నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దు : అధికారులకు మంత్రి నారాయణ ఆదేశం* ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యనందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఉన్న…

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారాయణ – ధైర్యంగా ఉండాలని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి భరోసా – నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారాయణ – ధైర్యంగా ఉండాలని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి భరోసా – నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ…

*నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ* *దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన మంత్రి లోకేష్* *కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి* *మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి తీసుకువస్తామని హామీ*

*నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ* *దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడు, భానుచందర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన మంత్రి లోకేష్* *కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి* *మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలిచి రాజకీయంగా పైకి…

*శ్రీ శైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

*శ్రీ శైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కోవూరు శాసన సభ్యురాలు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారిని…

You missed