Category: TDP

*ఆంధ్రప్రదేశ్ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్* – వ్యసాయ రంగానికి పెద్ద పీట. – గ్రామీణాభి అధిక ప్రాధాన్యత. – తొలిసారిగా తెలుగు భాష పరిరక్షణకు బడ్జెట్ లో కేటాయింపులు. .. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నారా లోకేష్‌ను కలిసిన  – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ఆంధ్రప్రదేశ్ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్* – వ్యసాయ రంగానికి పెద్ద పీట. – గ్రామీణాభి అధిక ప్రాధాన్యత. – తొలిసారిగా తెలుగు భాష పరిరక్షణకు బడ్జెట్ లో కేటాయింపులు. .. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నారా లోకేష్‌ను కలిసిన…

*ఆంధ్రప్రదేశ్ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్* – వ్యసాయ రంగానికి పెద్ద పీట. – గ్రామీణాభి అధిక ప్రాధాన్యత. – తొలిసారిగా తెలుగు భాష పరిరక్షణకు బడ్జెట్ లో కేటాయింపులు. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ఆంధ్రప్రదేశ్ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్* – వ్యసాయ రంగానికి పెద్ద పీట. – గ్రామీణాభి అధిక ప్రాధాన్యత. – తొలిసారిగా తెలుగు భాష పరిరక్షణకు బడ్జెట్ లో కేటాయింపులు. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం…

*అవినీతిరహిత కోవూరుకు కట్టుబడి వున్నాం* – మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు – వైసీపి నేతల తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*అవినీతిరహిత కోవూరుకు కట్టుబడి వున్నాం* – మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు – వైసీపి నేతల తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…

*మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం* – బడుగు బలహీన వర్గాలకు ఆర్ధిక చేయూత – పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

*మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం* – బడుగు బలహీన వర్గాలకు ఆర్ధిక చేయూత – పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా…

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి  కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానం*   

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానం* బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో జరుగుతున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆలయ కమిటి సభ్యులు ఆహ్వానించారు. నెల్లూరు నగరం మాగుంట…

*ముక్కంటీశ్వరుడి సేవలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

*ముక్కంటీశ్వరుడి సేవలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* మహాశివరాత్రి సందర్బంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో…

*మంచి బాలుడిలా రోజూ స్కూలుకి(అసెంబ్లీ) రా* *జగన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు*

*మంచి బాలుడిలా రోజూ స్కూలుకి(అసెంబ్లీ) రా* *జగన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు* అసెంబ్లీలో జగన్ రెడ్డి లేకపోతే సందడే లేదు అసలు అసెంబ్లీలోనే అడుగుపెట్టనని మొదట చెప్పాడు..ఈ రోజు వచ్చాడు..ఇదంతా పిరికిపంద వ్యవహారం…

*సర్వేపల్లిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు* *వైసీపీని వీడి టీడీపీలో చేరిన తోటపల్లి గూడూరు మండలం పేడూరు ఉప సర్పంచ్ సంగారు సుజన, శివయ్య, దినేష్, రాజేశ్వరమ్మ, తదితర 70 కుటుంబాలు* *సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గూడూరు నారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సర్వేపల్లిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు* *వైసీపీని వీడి టీడీపీలో చేరిన తోటపల్లి గూడూరు మండలం పేడూరు ఉప సర్పంచ్ సంగారు సుజన, శివయ్య, దినేష్, రాజేశ్వరమ్మ, తదితర 70 కుటుంబాలు* *సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గూడూరు నారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన…

వచ్చే నెలలో కొత్త రేషన్‌ కార్డులు – ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్‌ కోడ్‌ కార్డులు అందిస్తాం – మహిళలందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి – రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ – కొత్త రేషన్‌ కార్డులపై ఎంపీ వేమిరెడ్డి విజ్ఞప్తి

వచ్చే నెలలో కొత్త రేషన్‌ కార్డులు – ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్‌ కోడ్‌ కార్డులు అందిస్తాం – మహిళలందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి – రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ – కొత్త రేషన్‌ కార్డులపై…

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం – మార్కెట్‌ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం – రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ – జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ఎంపీ వేమిరెడ్డి

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం – మార్కెట్‌ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం…

You missed