Category: TDP

*జిల్లా కోర్టు మెట్లు ఎక్కిన అనికేపల్లి, గొలగమూడి టీడీపీ నేతలు, కార్యకర్తలు*

*జిల్లా కోర్టు మెట్లు ఎక్కిన అనికేపల్లి, గొలగమూడి టీడీపీ నేతలు, కార్యకర్తలు* *సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి దోపిడీ, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన…

*ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందివ్వండి* – CSR నిధులతో ఇందుకూరుపేట 20 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్ గ్రేడ్ – జొన్నవాడ, రామతీర్ధం PHCల వైద్య సిబ్బందిని ఆదర్శంగా తీసుకోండి. – జాతీయ స్థాయిలో NQAS అవార్డుకు ఎంపికైన వైద్య సిబ్బందికి అభినందనలు. – ప్రజలకు నిరంతరం అందుబాటులో వుండండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందివ్వండి* – CSR నిధులతో ఇందుకూరుపేట 20 పడకల ఆసుపత్రిని 50 పడకలకు అప్ గ్రేడ్ – జొన్నవాడ, రామతీర్ధం PHCల వైద్య సిబ్బందిని ఆదర్శంగా తీసుకోండి. – జాతీయ స్థాయిలో NQAS అవార్డుకు ఎంపికైన…

*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి*

*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని, వారి సమస్యలు దేవుని ఆశీర్వాదంతో పరిష్కారమవ్వాలని ప్రార్థిస్తూ… 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళలో…

*పచ్చటి పొలాలను ధ్వంసం చేస్తూ పైపు లైను నిర్మాణం* *బీపీసీఎల్ ప్రతినిధులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి అసహనం*

*పచ్చటి పొలాలను ధ్వంసం చేస్తూ పైపు లైను నిర్మాణం* *బీపీసీఎల్ ప్రతినిధులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి అసహనం* *పంట చేతికొచ్చే సమయంలో 18 మీటర్ల వెడల్పున పైరును తొక్కేయడంపై ఆగ్రహం* *వరికోతలు పూర్తయ్యేంత వరకు వేరే చోట పనులు చేసుకోవాలని సూచన* *తోటపల్లి…

*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు*

*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు* ప్రయాగరాజ్ (యుపి): ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి…

*నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం*

*నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం* నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సీతారామపురం మండలంలోని శ్రీఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక…

*స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి* *పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం సాధ్యమవుతుంది* *గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము చెత్తతో సంపద సృష్టిస్తున్నాం* *8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం* *ఆడబిడ్డల జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టం, నేరస్తుల గుండెల్లో నిద్రపోతాం* *కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం* *వెలుగొండను పూర్తిచేసి కందుకూరుకు నీరందిస్తాం* *-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*

*స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి* *పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం సాధ్యమవుతుంది* *గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము చెత్తతో సంపద సృష్టిస్తున్నాం* *8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం* *ఆడబిడ్డల జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టం,…

*నాడు చెత్త పై పన్ను – నేడు చెత్త నుంచి సంపాదన* – చంద్రబాబు విజనరీ లీడర్. – పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. – నెల్లూరుకు ఎయిర్ పోర్టు చాలా అవసరం. – ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

*నాడు చెత్త పై పన్ను – నేడు చెత్త నుంచి సంపాదన* – చంద్రబాబు విజనరీ లీడర్. – పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. – నెల్లూరుకు ఎయిర్ పోర్టు చాలా అవసరం. – ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్…

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సాకారం దిశగా అడుగులు – కందుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – సామాన్య వ్యక్తిలా దూబగుంట గ్రామంలో పర్యటించిన సీఎం

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ సాకారం దిశగా అడుగులు – కందుకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు – సామాన్య వ్యక్తిలా దూబగుంట గ్రామంలో పర్యటించిన సీఎం – ఒక్క రోజు మన ఊరు శుభ్రంగా ఉంచటానికి పని చేయాలి – చెత్త నుంచి సంపదను…

*కిసాన్ మేళాలతో రైతులకు బహుళ ప్రయోజనాలు* *వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు కూటమి ప్రభుత్వంలో పూర్వవైభవం* *జాతీయ స్థాయిలో అమలయ్యే పథకాలన్నీ తిరిగి ఏపీ రైతులకు* *నెల్లూరు వ్యవసాయ పరిశోధన సంస్థలో నిర్వహించిన కిసాన్ మేళాలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*కిసాన్ మేళాలతో రైతులకు బహుళ ప్రయోజనాలు* *వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు కూటమి ప్రభుత్వంలో పూర్వవైభవం* *జాతీయ స్థాయిలో అమలయ్యే పథకాలన్నీ తిరిగి ఏపీ రైతులకు* *నెల్లూరు వ్యవసాయ పరిశోధన సంస్థలో నిర్వహించిన కిసాన్ మేళాలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*…

You missed