Category: TDP

*మానవత్వం చాటుకున్న మంత్రి నారాయణ* *కూలిపోయిన ఇంటిని అతి తక్కువ కాలంలోనే పునర్నిర్మించి ఇచ్చిన మంత్రి* *నెల రోజుల్లోనే పేదవాడికి సొంతింటి కల సాకారం* *మంత్రి ఔదార్యం పట్ల సర్వత్రా హర్షం* *ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 విధానంతోనే పేదరిక నిర్మూలన..మంత్రి నారాయణ

*మానవత్వం చాటుకున్న మంత్రి నారాయణ* *కూలిపోయిన ఇంటిని అతి తక్కువ కాలంలోనే పునర్నిర్మించి ఇచ్చిన మంత్రి* *నెల రోజుల్లోనే పేదవాడికి సొంతింటి కల సాకారం* *మంత్రి ఔదార్యం పట్ల సర్వత్రా హర్షం* *ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 విధానంతోనే పేదరిక నిర్మూలన..మంత్రి నారాయణ*…

.*నెల్లూరు సర్కారీ బడులకు ‘కార్పొరేట్’ కళ.* *బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణకు శ్రీకారం* *నెల్లూరులో 1.40 కోట్లతో బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన* *పేద పిల్లలకు విద్యే ఆస్తి.. మంత్రి నారాయణ* *మూడేళ్లలో నెల్లూరు సిటీ రూపురేఖలు మారుస్తా – మంత్రి నారాయణ ధీమా*. *15 ప్రభుత్వ హైస్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్న మంత్రి నారాయణ.* *ఇచ్చినవే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాం – మంత్రి నారాయణ.*

*నెల్లూరు సర్కారీ బడులకు ‘కార్పొరేట్’ కళ.* *బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణకు శ్రీకారం* *నెల్లూరులో 1.40 కోట్లతో బీవీఎస్ హైస్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన* *పేద పిల్లలకు విద్యే ఆస్తి.. మంత్రి నారాయణ* *మూడేళ్లలో నెల్లూరు సిటీ రూపురేఖలు మారుస్తా – మంత్రి…

*11వ డివిజన్ అధ్యక్షుడు నాగేంద్రను పరామర్శించిన మంత్రి నారాయణ.* *ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై విచారణ.*

*11వ డివిజన్ అధ్యక్షుడు నాగేంద్రను పరామర్శించిన మంత్రి నారాయణ.* *ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై విచారణ.* అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11వ డివిజన్ అధ్యక్షుడు నాగేంద్రను మంత్రి నారాయణ శుక్రవారం పరామర్శించారు. ఇటీవల నాగేంద్ర హార్ట్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ…

*మంత్రి నారాయణ చొరవ -నెల్లూరు రూరల్ స్కూల్స్ కు మహర్దశ* *ప్రభుత్వ బడులకు కార్పొరేట్ కళ* *5 కోట్లతో మోడల్ స్కూల్‌గా పొదలకూరు రోడ్డులోని గర్ల్స్ హైస్కూల్* *విఆర్సీ తరహాలో రూరల్ పాఠశాలల ఆధునీకరణ* *ఏప్రిల్ 15 నుంచి స్కూల్స్ రీ-మోడలింగ్ పనులు* *లోకేష్ విజన్.. నారాయణ యాక్షన్.* *నెల్లూరు విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం*

*మంత్రి నారాయణ చొరవ -నెల్లూరు రూరల్ స్కూల్స్ కు మహర్దశ* *ప్రభుత్వ బడులకు కార్పొరేట్ కళ* *5 కోట్లతో మోడల్ స్కూల్‌గా పొదలకూరు రోడ్డులోని గర్ల్స్ హైస్కూల్* *విఆర్సీ తరహాలో రూరల్ పాఠశాలల ఆధునీకరణ* *ఏప్రిల్ 15 నుంచి స్కూల్స్ రీ-మోడలింగ్…

*నెల్లూరులో బీసీ భవనానికి కోటి విరాళం ఇచ్చిన మంత్రి నారాయణ* *కలెక్టర్‌కు కోటి రూపాయల చెక్కును అందచేసిన మంత్రి అల్లుడు గంటా రవితేజ* *మాట తప్పని మంత్రి. కాపు భవనానికి 2 కోట్లు.షాదీ మంజిల్ కి 50 లక్షలు ,నేడు బీసీ భవనానికి కోటి*

*నెల్లూరులో బీసీ భవనానికి కోటి విరాళం ఇచ్చిన మంత్రి నారాయణ* *కలెక్టర్‌కు కోటి రూపాయల చెక్కును అందచేసిన మంత్రి అల్లుడు గంటా రవితేజ* *మాట తప్పని మంత్రి. కాపు భవనానికి 2 కోట్లు.షాదీ మంజిల్ కి 50 లక్షలు ,నేడు బీసీ…

*నెల్లూరు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సతీమణి రమాదేవి*  *సీతారాముల కల్యాణంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి* *నగరమంతా రామనామ స్మరణ..రమాదేవి రాకతో సందడి* *సీతమ్మ ఆశీస్సుల కోసం భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న రమాదేవి*

*నెల్లూరు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సతీమణి రమాదేవి* *సీతారాముల కల్యాణంలో పాల్గొన్న పొంగూరు రమాదేవి* *నగరమంతా రామనామ స్మరణ..రమాదేవి రాకతో సందడి* *సీతమ్మ ఆశీస్సుల కోసం భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న రమాదేవి* సీతారాములు ఆదర్శ దంపతులని…

*అభివృద్దే మా అజెండా -మంత్రి నారాయణ*

*అభివృద్దే మా అజెండా -మంత్రి నారాయణ* అభివృద్దే తన అజెండా అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .జూన్ పన్నెండుకల్లా సిటీ లో చేపట్టిన అభివృద్ధిపనులు పూర్తి చేస్తామన్నారు .గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో…

*”స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన” తో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక వేగం పుంజుకోనుంది, పరిశ్రమ రాకతో లక్షకు పైగా ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.* *కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన “ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారం” రాష్ట్రానికి గర్వకారణం.* *రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు నారా లోకేష్ శక్తికి మించి పనిచేస్తున్నారు. అనకాపల్లి లో “స్టీల్ ప్లాంట్” ఏర్పాటు ఘనత నారా లోకేష్ దే.* *”Job first “విజన్ తో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు సాధించిన ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు పారిశ్రామిక ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంది.* *ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఒక జూమ్ కాల్ సమావేశంతో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం రాష్ట్రానికి వచ్చింది* *పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, ప్రత్యక్ష సమన్వయం, తక్కువ సమయంలో క్లియరెన్స్ లతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామిగా మార్చింది కూటమి ప్రభుత్వం.* *- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.* ▪️అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిస్సాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ కు నిన్నటి రోజున శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణం నిలిచింది. ▪️దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేశారు. ▪️దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టులలో ఒకటైన ఈ ప్రాజెక్టు సుమారు రూ.1,35,964 కోట్లకు పైగా పెట్టుబడితో అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించబోతోంది. ▪️లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఈ కర్మాగారం ద్వారా సృష్టించబడతాయి. స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ▪️స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల ద్వారా యువతకు పెద్ద ఎత్తున దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడతాయి. ▪️కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శక పాలసీలు, వేగవంతమైన అనుమతులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ▪️ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ▪️ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, ప్రత్యక్ష సమన్వయం, తక్కువ సమయంలో అనుమతులు మంజూరు చేయించడం ద్వారా ఈ ప్రాజెక్టును సాధించారు. ▪️కేవలం ఒక జూమ్ కాల్ మీట్ తోనే దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్రకు తీసుకువచ్చి పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామిగా నిలిపింది కూటమి ప్రభుత్వం. ▪️”Job first “విజన్ తో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ ఇది. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా పారిశ్రామిక ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంది. ▪️ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు రాకతో ఉత్తరాంధ్ర ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. పోర్ట్ కనెక్టివిటీ, రహదారి, రైల్వే సదుపాయాలు మెరుగుపడి లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది. ▪️ ఎమ్.ఎస్.ఎమ్ ఈ., చిన్న పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు వల్ల అభివృద్ధి చెందుతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. ▪️ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు, రాష్ట్ర GDP వృద్ధి, పారిశ్రామిక విస్తరణ, పెట్టుబడుల ప్రవాహం వేగం పుంజుకోవడంలో స్టీల్ ప్రాజెక్ట్ కీలకం గా మారనుంది. ▪️ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తును మార్చే ఉపాధి యంత్రం. ఈ పరిశ్రమ రాకపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ▪️5,465 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమ రెండు దశల్లో పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ▪️మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) రెండో దశలో 10.5 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. 2030 జూన్ నాటికి మొదటి, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి రానున్నాయి. ▪️స్టీల్ ప్లాంట్ తో పాటు 50 ఎంటీపీఏ సామర్థ్యంతో, రూ. 11,192 కోట్లతో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును నిర్మించనున్నారు. దీని ద్వారా 6వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ▪️స్టీల్ ప్లాంట్ పరిశ్రమను జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నాలుగు వరసల రహదారి నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం చేపట్టనుంది.

*”స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన” తో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక వేగం పుంజుకోనుంది, పరిశ్రమ రాకతో లక్షకు పైగా ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.* *కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన…

*సర్వేపల్లిలో అభివృద్ధి జాతర* *గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి* *ముత్తుకూరు మండలం పైనాపురంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*సర్వేపల్లిలో అభివృద్ధి జాతర* *గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి* *ముత్తుకూరు మండలం పైనాపురంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *దేవరదిబ్బ గిరిజన కాలనీలో రూ.15 లక్షలతో తాగునీటి సంపు నిర్మాణం..ఇంటింటికీ కుళాయి…

*మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని, లేదా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం*

*మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానిస్తున్నామని, లేదా వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం* నెల్లూరు, (జన హుషార్) మార్చి 24 :…

You missed