Category: TDP

*ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్రం సాయం ఏంటి? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్రం సాయం ఏంటి? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ…

*పీరయ్య మృతి తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు..* *పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు పార్టీ ని సాయం కోరని వ్యక్తి పీరయ్య* *పీరయ్య మృతి తో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది* *- ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్*

*పీరయ్య మృతి తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు..* *పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు పార్టీ ని సాయం కోరని వ్యక్తి పీరయ్య* *పీరయ్య మృతి తో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది* *- ఎమ్మెల్సీ బీద…

*సర్వేపల్లి తెలుగుదేశం పార్టీలో ఆగని చేరికలు*

*సర్వేపల్లి తెలుగుదేశం పార్టీలో ఆగని చేరికలు* *ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక* *టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *టీడీపీలో చేరిన వారిలో బి.బాలకృష్ణ, శ్రీకాంత్,…

*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి* *ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి*

*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి* *ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి* ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సోమశిల, కండలేరు జలాశయాలు ప్రధాన సాగునీటి వనరులు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 53.374 టీఎంసీలు,…

*ఆంధ్రప్రదేశ్‌ కు నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*ఆంధ్రప్రదేశ్‌ కు నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరారు. ఈ…

*నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం* *మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు* *ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు* *రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు అందిస్తున్న SEIL కంపెనీకి అభినందనలు* *అన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి* *ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టీని అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం* *మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు* *ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు* *రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు…

*పింఛన్ ఘనత టీడీపీదే: సోమిరెడ్డి*

*పింఛన్ ఘనత టీడీపీదే: సోమిరెడ్డి* పింఛన్ అంటేనే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. రూ.30తో ఎన్టీఆర్ ప్రారంభించిన పింఛన్ ఇప్పుడు రూ.4 వేలకు చేరింది. ఇందులో రూ.2840 చంద్రబాబు నాయుడు పెంచినదే. కాంగ్రెస్, వైసీపీ సీఎంలందరూ కలిసి పెంచింది మిగిలిన రూ.1130 మాత్రమే.…

*తెలుగు ప్రజల ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ* *పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ : టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*

*తెలుగు ప్రజల ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ* *పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ : టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్* *వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం…

*తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు – వేమిరెడ్డి దంపతులు*

*తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు – వేమిరెడ్డి దంపతులు* తెలుగు ప్రజల నూతన వసంతం ఉగాది సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, కోవూరు ప్రజానీకానికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు…

*రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరు తారక రామారావుగారికే దక్కుతుంది : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

*రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలవారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరు తారక రామారావుగారికే దక్కుతుంది : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* తెలుగు ఖ్యాతి తెలుగుదేశం పార్టీ – ఘనంగా 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు –…