Category: TDP

దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం* *డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు* *మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం* *కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు* *23 ప్రధాన ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి* *ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు* *భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలి* *దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతి* *దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

*దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం* *డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు* *మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం* *కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు*…

*నెల్లూరు జిల్లాకు బాల బాలికలకు వేర్వేరుగా రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*

*నెల్లూరు జిల్లాకు బాల బాలికలకు వేర్వేరుగా రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.* *గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం* – ఎస్సి జనాభా 50 శాతం కంటే ఎక్కువగా వున్న…

*ఆనాడు అధికారం ఉందని విర్రవీగిన తాడేపల్లి క్లర్క్..ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడు* *సజ్జల భూకబ్జా పర్వంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్*

*ఆనాడు అధికారం ఉందని విర్రవీగిన తాడేపల్లి క్లర్క్..ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడు* *సజ్జల భూకబ్జా పర్వంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్* గత ప్రభుత్వంలో ఐదేళ్లూ బ్లూ మీడియాను పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన…

*అక్రమ మైనింగ్ దోపిడీలో కాకాణి, అనిల్ తోడు దొంగలు, ఒకరికి ఒకరు అండగా నిలవడంలో ఆశ్చర్యమేమి లేదు.* *కాకాణి పై విచారణ, అరెస్ట్ ఉత్తర్వులతో ఉలిక్కిపడిన అనిల్ తానూ మైనింగ్, ఇరిగేషన్ శాఖా అక్రమాలపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఎదురుదాడి కి దిగారని అనిపిస్తోంది.* *అక్రమ మైనింగ్ చేశారు కాబట్టే కాకాణి పారిపోయారు…తప్పు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు కదా !* *విపిఆర్ కుటుంబం మైనింగ్ వ్యాపారం మొదలు పెట్టిన 10 ఏళ్ల తర్వాత అనిల్ పుట్టారు. జగన్ తాత రాజారెడ్డి కి మైన్స్ అమ్మిన చరిత్ర విపిఆర్ కుటుంబానిది.* *మైనింగ్ కి డిమాండ్ పడిపోవడానికి, కొనడానికి చైనా ముందుకు రాకపోవడానికి కాకాణి, అనిల్ ఇద్దరే కారణం.* *రాష్ట్ర చరిత్ర లో ఎక్కడా లేని విధంగా గౌడన్ల నిండా జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేసిన ఘనత, అక్రమ మైనింగ్ ను ప్రశ్నించారని మాజీ మంత్రి సోమిరెడ్డి పైకి హిజ్రాలను పంపిన నీచ చరిత్ర కాకాణి గోవర్థన్ రెడ్డి ది.* *కాకాణి చేసిన అక్రమ మైనింగ్ దోపిడీ చూసి జగనే ఆశ్చర్యపోయి ఉంటారు. కాకాణి చేసిన అక్రమాలపై కేసులు పెట్టలేక ప్రభుత్వానికి అలుపు వస్తోంది.* *అక్రమ మైనింగ్ తో దోచిన సొమ్ము లోటస్ పాండ్ కు చేరింది. కాకాణి చేసిన అక్రమ మైనింగ్ దోపిడీ ని నిరూపించడానికి సిద్ధం గా ఉన్నాం.* *-బీద.రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

*అక్రమ మైనింగ్ దోపిడీలో కాకాణి, అనిల్ తోడు దొంగలు, ఒకరికి ఒకరు అండగా నిలవడంలో ఆశ్చర్యమేమి లేదు.* *కాకాణి పై విచారణ, అరెస్ట్ ఉత్తర్వులతో ఉలిక్కిపడిన అనిల్ తానూ మైనింగ్, ఇరిగేషన్ శాఖా అక్రమాలపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఎదురుదాడి…

*ఎవ్వరూ నష్టపోకుండా పగడ్బందీగా సర్వే : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి*

*ఎవ్వరూ నష్టపోకుండా పగడ్బందీగా సర్వే : నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెల్లడి* జిల్లా పరిధిలోని అన్ని లేఔట్లలో భౌతిక సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడి.. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఇప్పటికే 17 ప్రత్యేక బృందాలు నెల్లూరులో సర్వే చేస్తున్నట్లు…

*ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను* – కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెంలో 5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. – రాష్టాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షలతో గుండాలమ్మ పాళెం గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తాం. – ప్రభుత్వం అధికారికంగా వారానికోసారి గ్రీవెన్స్ నిర్వహిస్తే తన నివాసంలో కోవూరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. – కోవూరు నియోజకవర్గంలో 3 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న చంద్రబాబు నాయుడు. – పెన్షన్ల పంపిణి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను* – కొడవలూరు మండలం గుండాలమ్మ పాళెంలో 5 లక్షల వ్యయంతో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. – రాష్టాభివృద్ధి కోసం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 లక్షలతో గుండాలమ్మ పాళెం గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తాం. –…

*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.*

*దివ్యాంగులను ఆదుకుంటాం : కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు.* ఎంతో ఉన్నత ఆశయంతో జిల్లాలోని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం విపిఆర్‌ నివాసంలో విడవలూరు మండలం ముదివర్తికి చెందిన…

*పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి* *మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది* *ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం* *175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు* *ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం* *భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తాం* *గత పాలకుల నిర్వాకంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి* *మొదటిసారి కేంద్రం కుల గణన చేపడుతోంది* *-సీఎం చంద్రబాబు నాయుడు* *ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరుపాలెంలో పేదల సేవలో పాల్గొన్న సీఎం* *మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి* *నారంపేటతో పాటు మరో 10 MSME పార్కులు వర్చువల్ గా ప్రారంభం* *త్వరలో దగదర్తి విమానాశ్రయం పనులు చేపడతామని సీఎం వెల్లడి*

*పరిశ్రమల ఏర్పాటు ఆలోచనతో రండి* *మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది* *ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం* *175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు* *ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం* *భవన నిర్మాణ…

*పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి*

*పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి* కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం గ్రామంలో ఇంట్లోకి కారు దూసుకెళ్లిన సంఘటనలో మృతి చెందిన రమణయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…

*కారు ప్రమాదం లో వైద్య విద్యార్ధులు మృతి చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బీద..*

యు *కారు ప్రమాదం లో వైద్య విద్యార్ధులు మృతి చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బీద..* *నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో వైద్య విద్యార్థులు మృతి చెందడం బాధాకరం.* *కారు…