Category: TDP

*ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు* *కచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందే*

*ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు* *కచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందే* *నెమ్ము, తరుగుల పేరుతో వేధించినా ఊరుకోం* *రైతుకు అన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు* *అమరావతిలో నిర్వహించిన సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్…

*దళారులను నమ్మి మోసపోవద్దు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

*దళారులను నమ్మి మోసపోవద్దు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* – ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి – అందుబాటులో 5 లక్షల గన్ని బ్యాగ్స్ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు…

*వినియోగదారుల కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*వినియోగదారుల కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వినియోగదారులకు సంబంధించి కేసుల పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో ఆయన…

*సీఎం చంద్రబాబు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి*

*సీఎం చంద్రబాబు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి* వివిధ కార్యక్రమాల నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికారు. మంగళవారం ఢిల్లీలోని…

*IFFCO కిసాన్ సెజ్‌ అభివృద్ధికి కీలక అడుగులు* *IFFCO ఛైర్మన్‌, సీఈవోను కలిసిన ఎంపీ వేమిరెడ్డి*

*IFFCO కిసాన్ సెజ్‌ అభివృద్ధికి కీలక అడుగులు* *IFFCO ఛైర్మన్‌, సీఈవోను కలిసిన ఎంపీ వేమిరెడ్డి* – 2777 ఎకరాలున్న సెజ్‌లో కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘ చర్చ – సమగ్ర వివరాలు అందించిన ఎంపీ – పరిశ్రమలు ఏర్పడితే వేలాదిమంది యువతకు…

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  చొరవతో  నీటి సమస్యకు పరిష్కారం*

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో నీటి సమస్యకు పరిష్కారం* కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చొరవతో ప్రజల నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. కొడవలూరు మండలంలోని పాతవంగల్లు పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర…

*ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌* : *నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌* : *నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు…

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి*

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి* భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి…

*ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర యాదవ్..*

*ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర యాదవ్..* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులు గా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారి గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ…

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి*

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి* భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి…