Category: TDP

*- టీడీపీ జెండా రెపరెపలాడేదానికి, నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర*. *ఎమ్మెల్సీ నిర్ణయంతో టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది* *రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి* *- శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.*

*- టీడీపీ జెండా రెపరెపలాడేదానికి, నిలబడ్డ వ్యక్తి బీద రవిచంద్ర*. *ఎమ్మెల్సీ నిర్ణయంతో టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది* *రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి* *- శ్రీధర్ అన్నతో నాకు 35 ఏళ్ళ అనుబంధం. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ.* *-…

*దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 57 శాతం : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 57 శాతం : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 55-60 శాతం ఉందన్నది వాస్తవమేనా అని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు…

*నూతనంగా శాసన మండలి సభ్యులు గా ఎన్నికైన అనంతరం తొలిసారి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర ని శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి నేతృత్వంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాల తో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.*

*నూతనంగా శాసన మండలి సభ్యులు గా ఎన్నికైన అనంతరం తొలిసారి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర ని శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి నేతృత్వంలో గూడూరు…

*జాతీయ ఆహార భద్రతా మిషన్‌ పేరు మార్చారా.. ? అని ప్రశ్నించిన ఎంపి వేమిరెడ్డి.ప్రభాకరరెడ్డి*

*జాతీయ ఆహార భద్రతా మిషన్‌ పేరు మార్చారా.. ? అని ప్రశ్నించిన ఎంపి వేమిరెడ్డి.ప్రభాకరరెడ్డి* కేంద్రప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్‌ పేరు మార్చిందా అని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు…

*సోమిరెడ్డి సమక్షంలో సర్వేపల్లి టీడీపీలో చేరికలు*

*సోమిరెడ్డి సమక్షంలో సర్వేపల్లి టీడీపీలో చేరికలు* *ముత్తుకూరు మండలం డమ్మాయపాళెం పంచాయతీ పరిధిలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 26 కుటుంబాలు* *పడాల నరసారెడ్డి, సన్నారెడ్డి సుధాకర్, సన్నారెడ్డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారికి ఆత్మీయ ఆహ్వానం పలికిన…

దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి* *జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు* *తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు* *అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు* *ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన వికసిత భారత్ యూత్ పార్లమెంటు సెమినార్ లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి* *జమిలి ఎన్నికలతో అనేక ప్రయోజనాలు* *తెలంగాణకు హైదారాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు నాయుడు ఉన్నారు* *అప్పట్లో విజన్ 2020 – ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047, పీ4తో ముందుకు* *ఒకే దేశం – ఒకే ఎన్నికల అంశంపై…

*రామతీర్ధం బీచ్ పర్యాటక అభివృద్ధికి శ్రీకారం* కోవూరు నియోజకవర్గంలోని రామతీర్ధం, మైపాడు బీచ్ లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*రామతీర్ధం బీచ్ పర్యాటక అభివృద్ధికి శ్రీకారం* కోవూరు నియోజకవర్గంలోని రామతీర్ధం, మైపాడు బీచ్ లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. విడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏపీ టూరిజం…

*దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ….ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం* ➖ నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

*దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ….ఆత్మకూరు పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం* ➖ నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో…

*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పుట్టికి రూ.19720 పొందండి* *ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు* *ధాన్యం విక్రయం విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు* *జిల్లా రైతులకు పిలుపునిచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పుట్టికి రూ.19720 పొందండి* *ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దు* *ధాన్యం విక్రయం విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు* *జిల్లా రైతులకు పిలుపునిచ్చిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *ధాన్యాన్ని తక్కువ…

షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకోండి – అసెంబ్లీలో ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విజ్ఞప్తి

షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకోండి – అసెంబ్లీలో ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విజ్ఞప్తి – గత ఎమ్మెల్యే కమిషన్ల కోసం బకాయిలు నిలిపివేశారు – బకాయిలు చెల్లించి, భూమిని సద్వినియోగం చేసుకోవాలి కోవూరులో 124 ఎకరాల్లో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలో పనిచేసిన…