Category: TDP

*ఉగాది, రంజాన్ పండుగల ఏర్పాట్ల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష* – మసీదులు, ఆలయాల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టండి. – భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కల్పించండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*ఉగాది, రంజాన్ పండుగల ఏర్పాట్ల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష* – మసీదులు, ఆలయాల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టండి. – భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కల్పించండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఉగాది…

*సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం* – బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా.. – టిడిపి కార్యకర్తల త్యాగాలను విస్మరించను. – పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం. – కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం. – పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కష్టాన్ని విస్మరించను. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం* – బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా.. – టిడిపి కార్యకర్తల త్యాగాలను విస్మరించను. – పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం. – కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ…

*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి* *200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది* *సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే* *ఉగాది పర్వదినం సందర్భంగా వెంకటాచలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విశతాధిక జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి* *200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది* *సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే* *ఉగాది పర్వదినం…

*జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని యోగా వెల్‌నెస్‌ కేంద్రాలు కేటాయించారో తెలియజేయoడి :  నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని యోగా వెల్‌నెస్‌ కేంద్రాలు కేటాయించారో తెలియజేయoడి : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* *ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన యోగా వెల్‌నెస్‌ సెంటర్లు ఎన్ని.?* జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి…

*పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి* *2027 నవంబర్ నాటికి పునరావాసం… డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం* *రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది* *మాది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం* *గత ప్రభుత్వంలో మిమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు* *అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం… ఆదాయం, జీవనప్రమాణాలు పెంచేందుకు చర్యలు* *పోలవరం నిర్వాసితులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు*

*పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి* *2027 నవంబర్ నాటికి పునరావాసం… డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం* *రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది* *మాది మాయ మాటలు…

*విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే* *ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి* *టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్* *వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీలతో విద్యుత్ రంగంపై పెనుభారం* *పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే* *ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి* *టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే…

*13 ఏళ్ల కల.. ప్రశాంతమ్మ రాకతో నెరవేరిన వేళ..* *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ ప్రశాంతి రెడ్డి*

*13 ఏళ్ల కల.. ప్రశాంతమ్మ రాకతో నెరవేరిన వేళ..* *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ ప్రశాంతి రెడ్డి* – కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పోరాటం –…

*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ*

*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ* కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి తండ్రి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ గారు ఇటీవల కన్నుమూశారు.…

*నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి-167B పై సీతారామపురం బైపాస్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియజేయాలని కోరిన నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

ఏ *నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి-167B పై సీతారామపురం బైపాస్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియజేయాలని కోరిన నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* *సీతారామపురం బైపాస్‌ ఎప్పటికి పూర్తవుతుంది?* నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి-167B పై సీతారామపురం బైపాస్ ఎప్పటికి పూర్తవుతుందో…

సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

నెల్లూరు: మార్చి 26 సర్వేపల్లి నియోజకవర్గంలో 72 మందికి రూ.92. 25 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వైద్య చికిత్సలు చేయించుకున్న 72 మందికి సి ఎం.రిలీఫ్ ఫండ్…