Category: Blog

Your blog category

*విఆర్ MCH స్కూల్ కు రూ. 1.20 కోటి విలువైన 4 బస్సులు బహుకరణ* – రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి అభివృద్ధి బాటలో నడుస్తున్నామని తెలిపిన యూనియన్ బ్యాంక్ వారు – నెల్లూరు వి ఆర్ ఎం సి హై స్కూల్లో జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ నందన్

*విఆర్ MCH స్కూల్ కు రూ. 1.20 కోటి విలువైన 4 బస్సులు బహుకరణ* – రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి అభివృద్ధి బాటలో నడుస్తున్నామని తెలిపిన యూనియన్ బ్యాంక్ వారు – నెల్లూరు వి…

*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్*

*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్థానిక ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవర్ సాయిబాబా టెంపుల్ సమీపంలోని…

*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నగరపాలక సంస్థ లోని సచివాలయ ఉద్యోగి

*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నగరపాలక సంస్థ లోని సచివాలయ ఉద్యోగి* నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 1/4 ద్వారకా నగర్ – 2 వార్డు సచివాలయంలో వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న షేక్ ముజాహిద్ అలీ…

*డివిజన్ పరిధిలో డ్రైన్ కాలువలు, సిసి రోడ్లు, విద్యుత్ విధి దీపాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను  ఆదేశించిన కమిషనర్*

*డివిజన్ పరిధిలో డ్రైన్ కాలువలు, సిసి రోడ్లు, విద్యుత్ విధి దీపాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కమిషనర్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న…

*నెల్లూరు నగరపాలక సంస్థకు ఒక కోటి 20 లక్షల విలువైన నాలుగు బస్సులను బహూకరించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ వై.ఓ నందన్ హాజరై జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.*

*నెల్లూరు నగరపాలక సంస్థకు ఒక కోటి 20 లక్షల విలువైన నాలుగు బస్సులను బహూకరించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ వై.ఓ నందన్ హాజరై జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పి. నారాయణ…

*తూర్పు రొంపిదొడ్లలో విపిఆర్‌ నేత్ర సేవలు* – 203 మందికి కంటి పరీక్షలు చేసిన సిబ్బంది – మంగళవారం గణేశ్వరపురం పంచాయతీలో అందుబాటులో ఉండనున్న బస్సు

*తూర్పు రొంపిదొడ్లలో విపిఆర్‌ నేత్ర సేవలు* – 203 మందికి కంటి పరీక్షలు చేసిన సిబ్బంది – మంగళవారం గణేశ్వరపురం పంచాయతీలో అందుబాటులో ఉండనున్న బస్సు ఎంతో ఉన్నత ఆశయంలో, గొప్ప సంకల్పంతో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విపిఆర్‌…

*సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ కార్యదర్శులు 42 మందికి షోకాజు  నోటీసులు జారీ చేసిన కమిషనర్*

*సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ కార్యదర్శులు 42 మందికి షోకాజు నోటీసులు జారీ చేసిన కమిషనర్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై .ఓ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు…

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం*

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం* విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ -4 ఆధ్వర్యంలో ఎర్రగుంట గ్రామంలో ప్రత్యేక శిబిరం మూడవరోజు పూర్తి చేసుకుంది. మూడవ రోజు ప్రత్యేక…

*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన  కమిషనర్ వై.ఓ. నందన్*

*ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన కమిషనర్ వై.ఓ. నందన్*

*ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పైకి ప్రత్యక్షంగా ఎక్కి తాగునీటి సరఫరా విధానం, ట్యాంకు లోపల నీటి స్వచ్ఛతను పరిశీలించిన కమిషనర్*

*ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు పైకి ప్రత్యక్షంగా ఎక్కి తాగునీటి సరఫరా విధానం, ట్యాంకు లోపల నీటి స్వచ్ఛతను పరిశీలించిన కమిషనర్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 14వ డివిజన్…