Category: Blog

Your blog category

*టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు దంపతులకు వేమిరెడ్డి దంపతుల ఆత్మీయ స్వాగతం*

*టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు దంపతులకు వేమిరెడ్డి దంపతుల ఆత్మీయ స్వాగతం* నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టివి5, హిందూధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ శివ పార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన టిటిడి ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు గారిని…

*సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ* – రెండు రోజుల్లోనే 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన – 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు – సీఐఐ సమ్మిట్‌ విజయవంతంతో ఏపీ వైపు ప్రపంచం చూపు – జిల్లాలో ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులు – నాడు గత పాలకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక తిరోగమనం – నేడు పరిశ్రమల రాకతో రాష్ట్రం, జిల్లా సమగ్రాభివృద్ధి – ప్రజల తరఫున సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు – ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

*సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ* – రెండు రోజుల్లోనే 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన – 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు – సీఐఐ సమ్మిట్‌ విజయవంతంతో ఏపీ వైపు ప్రపంచం…

*సింగపేట (అల్లూరు మండలం) దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బీద*

*సింగపేట (అల్లూరు మండలం) దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బీద* బొలెరో వాహనం బోల్తా పడి బట్లదిన్నె గ్రామానికి (కావలి రూరల్ మండలం) చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉప్పాల శీనయ్య, బండ్ల ప్రసాద్ లు ప్రాణాలు కోల్పోవడం బాధించింది.…

ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల వరదకు సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం బంగారు అవకాశాలు తీసుకొచ్చింది. సీఐఐ సమ్మిట్ తో ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమల వరదకు సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం బంగారు అవకాశాలు తీసుకొచ్చింది. సీఐఐ సమ్మిట్ తో ఏపీలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి…

*”స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” నవంబర్ నెల థీమ్ అయిన వ్యక్తిగత & సామూహిక పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వైఓ నందన్*

*”స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” నవంబర్ నెల థీమ్ అయిన వ్యక్తిగత & సామూహిక పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వైఓ నందన్* స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత “స్వచ్ఛ ఆంధ్ర –…

*టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన మార్కింగ్ పరిధి దాటి డ్రైను కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మాణాలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించిన కమిషనర్ వై ఓ నందన్*

*టౌన్ ప్లానింగ్ విభాగం ఇచ్చిన మార్కింగ్ పరిధి దాటి డ్రైను కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మాణాలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో…

*విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్-4 బృందానికి ప్రశంస పత్రాన్ని అందజేసిన వెంకటాచలం ఎం.పీ.డీవో*

*విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్ యూనిట్-4 బృందానికి ప్రశంస పత్రాన్ని అందజేసిన వెంకటాచలం ఎం.పీ.డీవో*

*వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్న నగర కమిషనర్ వై ఓ నందన్*

*వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు, ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్న నగర కమిషనర్ వై ఓ నందన్* “స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమం నిర్వహణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్, టిడిపి నాయకులు కోటంరెడ్డి…

*పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులంతా అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చిన కమిషనర్ వై ఓ నందన్*

*పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులంతా అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చిన కమిషనర్ వై ఓ నందన్*

*రెడ్ నోటీసులు జారీ చేసిననూ, ఇంటి పన్ను మరియు కుళాయి పన్నులు చెల్లించని కారణమున  కుళాయి కనెక్షన్ లను తొలగించిన అధికారులు*

*రెడ్ నోటీసులు జారీ చేసిననూ, ఇంటి పన్ను మరియు కుళాయి పన్నులు చెల్లించని కారణమున కుళాయి కనెక్షన్ లను తొలగించిన అధికారులు* నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డ్ నెం: 37/2, రాం నగర్-2 సచివాలయం పరిధిలోని ఇంటి పన్నులకు…