*విపిఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో*
*విపిఆర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో* నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయనను జిల్లా పరిషత్కు కొత్త సీఈవోగా ప్రభుత్వం…