Category: Blog

Your blog category

*కావ్..కావ్..కావ్ అంటూ కేకలతో గడిపేస్తున్న కాకాణి* *కరోనా ప్యాలెస్ లో కౌంటింగ్ మిషన్లకు పనిలేకపోవడంతో గోవర్ధన్ రెడ్డికి మానసిక వ్యాధి*

*కావ్..కావ్..కావ్ అంటూ కేకలతో గడిపేస్తున్న కాకాణి* *కరోనా ప్యాలెస్ లో కౌంటింగ్ మిషన్లకు పనిలేకపోవడంతో గోవర్ధన్ రెడ్డికి మానసిక వ్యాధి* *కాంతారా విలన్ లా తయారైన కాకాణి గురించి మాట్లాడాలంటేనే దరిద్రంగా ఉంది* *ముత్తుకూరులో మీడియాతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు…

*దేశం గర్వించదగ్గ గొప్ప ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి, ఆయన మరణంతో ప్రశ్నించే గొంతుక ను కోల్పోయాం.* *- బీద.రవిచంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

*దేశం గర్వించదగ్గ గొప్ప ప్రజా నాయకుడు సీతారాం ఏచూరి, ఆయన మరణంతో ప్రశ్నించే గొంతుక ను కోల్పోయాం.* *- బీద.రవిచంద్ర, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.* జె ఎన్ యు లో విద్యార్ధి నాయకుడిగా మొదలై అంచలంచెలుగా అనేక పదవులను అలంకరించి…

*భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు*

*భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు* భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో…

**ఈ బుల్లెట్ అంత బంగారమే….* *ధర ఎంతో తెలుసా…*

**ఈ బుల్లెట్ అంత బంగారమే….* *ధర ఎంతో తెలుసా…* సాధారణంగా మనం రోడ్లపై రకరకాల బైక్స్, బుల్లెట్లు చూస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైన బంగారంతో నిండిన బుల్లెట్ చూశారా? అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే లేదనే చెబుతారు. ఎందుకంటే…. బంగారం ధర…

32 నాగు పాము పిల్లలు……

32 నాగు పాము పిల్లలు…… పాము పేరు చెపితేనే సహజంగా అందరికీ భయం వేస్తోంది. అందులో నాగు పాము అంటే అందరికీ ముచ్చెమటలు పడతాయి. అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 నాగు పాము…

*పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు*

*పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.. అనంతరం అధికారులతో…

*ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్బంగా రక్త దాతలను సత్కరించిన .. రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

*ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్బంగా రక్త దాతలను సత్కరించిన .. రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* =================== నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్…

*వైసిపి నేత వైవీ రామిరెడ్డికి షాక్* *.. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టారని ఫిర్యాదులు* *.. వైవిరామిరెడ్డి కంపెనీకి 75 కోట్ల జరిమానా విధించిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు*

*ఎస్ ఎల్ వీ స్టోన్ క్రషర్స్ కి రంగు పడింది* *వైసిపి నేత వైవీ రామిరెడ్డికి షాక్* *.. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టారని ఫిర్యాదులు* *.. వైవిరామిరెడ్డి కంపెనీకి 75 కోట్ల జరిమానా విధించిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు*…

*రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజా పరిపాలన…ప్రతి అడుగు ప్రజలకోసమే*

*రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజా పరిపాలన…ప్రతి అడుగు ప్రజలకోసమే* *ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారం కాదు…ఉన్నతమైన బాధ్యత* *93 శాతం సీట్లు, 57 శాతం ఓట్లతో విజయం గతంలో ఎప్పుడూ లేదు* *ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదాం….తెలుగు జాతిని నెంబర్-1 చేద్దాం*…

జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు –

జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు – 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు…

You missed