Category: Blog

Your blog category

*ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోండి : ఎంపి వేమిరెడ్డీ*

*ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోండి : ఎంపి వేమిరెడ్డీ* నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసేలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ కు…

*”కాకాణిని కలిసిన నెల్లూరు రూరల్ నాయకులు, కార్యకర్తలు”*

*”కాకాణిని కలిసిన నెల్లూరు రూరల్ నాయకులు, కార్యకర్తలు”* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:09-02-2025* *నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం…

అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. పలు అంశాల పై వాడీ వేడి చర్చ

అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. పలు అంశాల పై వాడీ వేడి చర్చ … ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం తగదని పేర్కొన్న పలువురు నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి…

*నిరు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరం* – కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన 8 నెలలలో 6 సార్లు CMRF చెక్కులు అందచేశాం. – సిఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*నిరు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరం* – కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన 8 నెలలలో 6 సార్లు CMRF చెక్కులు అందచేశాం. – సిఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…

*పాడిరైతులకు బహుమతులు పంపిణీ చేసిన చైర్మన్ కొండ్రెడ్డి*

*పాడిరైతులకు బహుమతులు పంపిణీ చేసిన చైర్మన్ కొండ్రెడ్డి* *గిఫ్ట్ అందించిన చైర్మన్ కొండ్రెడ్డి* పాడిరైతులకు నార్త్ మోపూరులో విజయ డెయిరీ పాలఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం వారి ఆధ్వర్యంలో గిఫ్ట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారు…

*విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణం* – వివేకానంద విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందాలి. – తల్లి తండ్రుల ఆకాంక్షలు నెరవేర్చండి. – విద్యార్థులకు సమయ పాలన అవసరం. – పరాజయం విజయానికి పునాది కావాలి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. చదువు పరీక్షల కోసం మాత్రమే కాదు. జీవితాన్ని నిర్మించుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో జరిగిన వివేకానంద విద్యా సంస్థల 28 వ వార్షికోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి వివేకానంద విద్యా సంస్థల ఫౌండర్స్ రాధాకృష్ణ, ఉషారాణి గార్లు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భముగా వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సామాజిక సేవకు సంబంధించి ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్ విద్యార్థులను అలరించింది. వేదికపై ఆశీనులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ దినేష్ గారు గజమాలతో ఘన సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది జీవితానికి ఒక బలమైన పునాదిని నిర్మించే సమయమన్నారు. జీవనం వేరు జీవితం వేరని రెండిటినీ సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగాలని ఆమె విద్యార్థినీ, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. “The Best Preparation for Tomorrow is doing your best Today” అనే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిషత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. “Success is not a destination, It’s a Journey” విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణమని సూచించారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిరంతర అభ్యాసం అవసరమన్నారు. పరాజయానికి భయపడవద్దని అది విజయానికి పునాది లాంటిదన్నారు. ప్రతి విజయం వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. ఓడిపోయినా తిరిగి లేచే తత్త్వం మీలో ఉండాలన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాటలతో విద్యార్థులు ఉత్తేజ భరితులై కేరింతలు కొట్టారు. వ్యక్తిగత విజయమే కాదు, నలుగురికి సహాయపడే సేవా దృక్పధం అలవర్చు కోవాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులుగా వున్న మీరందరూ సమాజాన్ని మార్చే నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. ఎప్పటికప్పుడు స్కిల్స్‌ను మెరుగు పరుచుకుంటేనే పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లగలమన్నారు. విద్యా బుద్ధులు నేర్పి మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు పడే తపనను అర్ధం చేసుకోగలిగితే.. మీ పేరెంట్సే మీకు రోల్‌ మోడల్‌ అవుతారని హితోపదేశం చేసారు. లక్ష్యాలపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వివేకానంద విద్యా సంస్థల విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆశీర్వచనాలు అందచేశారు.

*విజయం అంటే ఒక గమ్యం కాదు నిరంతర ప్రయాణం* – వివేకానంద విద్యా సంస్థలు దినదినాభివృద్ధి చెందాలి. – తల్లి తండ్రుల ఆకాంక్షలు నెరవేర్చండి. – విద్యార్థులకు సమయ పాలన అవసరం. – పరాజయం విజయానికి పునాది కావాలి. – ఎమ్మెల్యే…

*ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా రహదారులపై ఎంపీ వేమిరెడ్డి సమీక్ష*

*ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా రహదారులపై ఎంపీ వేమిరెడ్డి సమీక్ష* జిల్లాలో రహదారుల స్థితిగతులపై నెల్లూరు పార్లమెంటు సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం ఆయన నివాసంలో ఆర్ అండ్…

*కూటమి ప్రభుత్వ విద్యా విధానాలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్*

*కూటమి ప్రభుత్వ విద్యా విధానాలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్* —————————————- నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు…

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించడంతో నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చి విజయోత్సవాలు

ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం – నెల్లూరులో బిజెపి నాయకుల హర్షం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించడంతో నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చి…

*అరాచక పాలన అంతం – అభివృద్ధి ప్రారంభం* – పాటూరులో 65 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. – ఎంపి వేమిరెడ్డి చొరవతో 76 లక్షల 32 వేల ఆర్ధిక ప్యాకేజీతో మిని చేనేత క్లస్టర్ సాధించాం. – ప్రజాధనం దుర్వినియోగాన్ని సహించను. – చికెన్ వేస్ట్ లారీ కనపడితే సీజ్ చేయండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*అరాచక పాలన అంతం – అభివృద్ధి ప్రారంభం* – పాటూరులో 65 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. – ఎంపి వేమిరెడ్డి చొరవతో 76 లక్షల 32 వేల ఆర్ధిక ప్యాకేజీతో మిని చేనేత క్లస్టర్ సాధించాం. – ప్రజాధనం దుర్వినియోగాన్ని…

You missed