Category: JANA-SENA

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం – మార్కెట్‌ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం – రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ – జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ఎంపీ వేమిరెడ్డి

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం – మార్కెట్‌ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం…

చనిపోయిన డ్రైవర్ భార్యకు ఉద్యోగం ఇవ్వండి ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో మునిసిపల్ కమిషనర్ సూర్య తేజ గారికి జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ వినతి

చనిపోయిన డ్రైవర్ భార్యకు ఉద్యోగం ఇవ్వండి ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో మునిసిపల్ కమిషనర్ సూర్య తేజ గారికి జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ వినతి ————- కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం…

*నెల్లూరు రూరల్ లో రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదు సామాన్యుడి పై దాడి చేసిన వారు ఎవరైనా బేషరతుగా అరెస్టు చేయిస్తాం*…. *ఇందిరమ్మ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు నెలువుగా మారింది*… *సామాన్యుడు శాంతి భద్రతల పరిరక్షణ జనసేన పార్టీ కర్తవ్యం,ఆర్తులకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిపారు*… *ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి,పోలీసులు దృష్టికి తీసుకువచ్చి ఆకతాయిలా ఆగడాలకు కళ్ళెం వేస్తాం*…. *గునుకుల కిషోర్* జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి.

*నెల్లూరు రూరల్ లో రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదు సామాన్యుడి పై దాడి చేసిన వారు ఎవరైనా బేషరతుగా అరెస్టు చేయిస్తాం*…. *ఇందిరమ్మ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు నెలువుగా మారింది*… *సామాన్యుడు శాంతి భద్రతల పరిరక్షణ జనసేన పార్టీ కర్తవ్యం,ఆర్తులకు అండగా నిలబడాలని…

You missed