Category: ANDRA PRADESH

*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి*

*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని, వారి సమస్యలు దేవుని ఆశీర్వాదంతో పరిష్కారమవ్వాలని ప్రార్థిస్తూ… 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళలో…

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్…

*నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన.కమిషనర్ సూర్య తేజ*

*నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన.కమిషనర్ సూర్య తేజ* నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సచివాలయ…

_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_

_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_ …………………….. నెల్లూరు: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగ పరిశోధన విద్యార్ధి కంచి సాయి భరత్ తన పరిశోధనలో విశేష కృషి చేసి “Prospects and Challenges Faced…

*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు*

*మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు* ప్రయాగరాజ్ (యుపి): ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి…

*మద్దతు ధర కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందని* *రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నర్సోజికి వినతిపత్రం ఇచ్చిన: బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*

*మద్దతు ధర కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందని* *రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నర్సోజికి వినతిపత్రం ఇచ్చిన: బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్* మద్దతు ధర లేకుండా నష్టానికి రైతులు…

*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు*

*దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడమేనా వికసిత్ భారత్ అంటే ? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు* *కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు – సవాళ్లు అనే అంశం పై డాక్టర్ జెట్టి శేషారెడ్డి…

*వి ఎస్ యూ లో ఒత్తిడి నిర్వహణపై ఒరియంటేషన్ …*

*వి ఎస్ యూ లో ఒత్తిడి నిర్వహణపై ఒరియంటేషన్ …* …………….. కాకుటూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ యన్‌ఎస్‌ఎస్ యూనిట్ -2 ఆధ్వర్యంలో ఒత్తిడి నిర్వహణ (Stress Management) పై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

*రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం – మోదీ కులం 1999లోనే ఓబీసీగా గుర్తింపు : బిజెపి జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్*

*రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం – మోదీ కులం 1999లోనే ఓబీసీగా గుర్తింపు : బిజెపి జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యాకే తన కులాన్ని ఓబీసీగా ప్రకటించుకున్నారు”…

*అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయండి* *- అదనపు కమిషనర్ వై.ఓ. నందన్*

*అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయండి* *- అదనపు కమిషనర్ వై.ఓ. నందన్* నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్): నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనధికార, అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని వార్డ్…

You missed