Category: ANDRA PRADESH

*ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్రం సాయం ఏంటి? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్రం సాయం ఏంటి? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ…

*పీరయ్య మృతి తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు..* *పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు పార్టీ ని సాయం కోరని వ్యక్తి పీరయ్య* *పీరయ్య మృతి తో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది* *- ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్*

*పీరయ్య మృతి తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు..* *పార్టీ కోసం పనిచేయడమే తప్ప ఏనాడు పార్టీ ని సాయం కోరని వ్యక్తి పీరయ్య* *పీరయ్య మృతి తో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది* *- ఎమ్మెల్సీ బీద…

*సర్వేపల్లి తెలుగుదేశం పార్టీలో ఆగని చేరికలు*

*సర్వేపల్లి తెలుగుదేశం పార్టీలో ఆగని చేరికలు* *ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక* *టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *టీడీపీలో చేరిన వారిలో బి.బాలకృష్ణ, శ్రీకాంత్,…

*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి* *ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి*

*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి* *ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి* ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సోమశిల, కండలేరు జలాశయాలు ప్రధాన సాగునీటి వనరులు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 53.374 టీఎంసీలు,…

*ఆంధ్రప్రదేశ్‌ కు నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*ఆంధ్రప్రదేశ్‌ కు నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరారు. ఈ…

మా నాయకుడు కాకాణి పేరు చేర్చడం విడ్డూరం.. – కాకాణి అన్న ఏ తప్పు చేయలేదు. – జగనన్న మళ్ళీ సీఎం అవుతారు – వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర స్పోక్స్‌ పర్సన్‌ మల్లి నిర్మల

మా నాయకుడు కాకాణి పేరు చేర్చడం విడ్డూరం.. – కాకాణి అన్న ఏ తప్పు చేయలేదు. – జగనన్న మళ్ళీ సీఎం అవుతారు – వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర స్పోక్స్‌ పర్సన్‌ మల్లి నిర్మల నిబద్ధత గల నాయకుడు కాకాణి పేరును అక్రమ…

ప్రముఖ చరిత్రకారులు రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ సామాజిక నైతిక విలువలను ప్రబోధిస్తూ రాసిన కవిత్వ సంపుటి “మారకనే మారానంటాడు” ను విక్రమ సింహపురి వైస్ ఛాన్స్లర్ శ్రీ అల్లం శ్రీనివాసరావు తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు.

Dated:02.04.2025 ప్రముఖ చరిత్రకారులు రాజనీతి శాస్త్ర ఆచార్యులు కవి కాంజీవరం రాధాకృష్ణ సామాజిక నైతిక విలువలను ప్రబోధిస్తూ రాసిన కవిత్వ సంపుటి “మారకనే మారానంటాడు” ను విక్రమ సింహపురి వైస్ ఛాన్స్లర్ శ్రీ అల్లం శ్రీనివాసరావు తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు.…

*నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం* *మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు* *ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు* *రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు అందిస్తున్న SEIL కంపెనీకి అభినందనలు* *అన్ని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో 80 శాతం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే ఖర్చుపెట్టాలి* *ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ జెట్టీని అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*నేలటూరు ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేయిస్తాం* *మరో జెట్టీ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు* *ముత్తుకూరు పంచాయతీని దత్తత తీసుకున్న అదానీ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి ధన్యవాదములు* *రూ.1.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆరోగ్య కేంద్రాలకు పరికరాలు…

ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి

ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి నెల్లూరు నగర పాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న సి.వి.ఎస్. కిరణ్, టి. రవి కుమార్, ఎల్.పి. వర ప్రసాద్ లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ కమిషనర్ సూర్య తేజ బుధవారం ఉత్తర్వులను…

పరిపాలన సౌలభ్యం కోసం సూపరింటెండెంట్ ల బదిలీలు – కమిషనర్ సూర్య తేజ

పరిపాలన సౌలభ్యం కోసం సూపరింటెండెంట్ ల బదిలీలు – కమిషనర్ సూర్య తేజ నెల్లూరు నగర పాలక సంస్థ పరిపాలన సౌలభ్యం కోసం, వివిధ విభాగాల పనితీరును క్రమబద్ధీకరించడానికి పలువురు సూపరింటెండెంట్ లను బదిలీలను చేపట్టినట్టు కమిషనర్ సూర్య తేజ బుధవారం…

You missed