Category: ANDRA PRADESH

అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రజా రాజధాని పూర్తయితే యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి. 1631 రోజులపాటు నిర్ధామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు. న్యాయస్థానాల జోక్యంతో అమరావతి చెక్కుచెదరకుండా అలా నిలబడింది. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.

29 – 04 – 2025 అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రజా రాజధాని పూర్తయితే యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి. 1631 రోజులపాటు నిర్ధామంగా…

*సీఎం ఆత్మకూరు పర్యటనను అడ్డుకుంటాం : ఆర్ పి ఐ*

*సీఎం ఆత్మకూరు పర్యటనను అడ్డుకుంటాం : ఆర్ పి ఐ* … ……………….., చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరిచి పర్యటనలు కు రావాలని ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు…

*52 వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపికి చెందిన 25 కుటుంబాలు*

*52 వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపికి చెందిన 25 కుటుంబాలు* —————————————- నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*…

ఉర్సా వంటి కంపెనీలకు దోచి పెట్టడానికే తప్ప ఉద్యోగులకు, మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. – *ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.*

*తేదీ : 28-04-2025* *నెల్లూరు.* ఉర్సా వంటి కంపెనీలకు దోచి పెట్టడానికే తప్ప ఉద్యోగులకు, మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. – *ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.* వైఎస్ఆర్సిపి జిల్లా…

జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం -ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్ -హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు -మొత్తం 3000 మందికి పైగా వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కళకళలాడనున్న వర్శిటీ ప్రాంగణం -ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు -వివరాలు వెల్లడించిన ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత

జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం -ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్ -హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు -మొత్తం…

*విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష*

*విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష* ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో AP SPDCL మరియు AP TRANSCO అధికారులతో విద్యుత్ సంబంధితిత పనుల పురోగతి పై సమీక్ష…

4 వ డివిజన్ లో పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం- డివిజన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన … *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* …

4 వ డివిజన్ లో పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం- డివిజన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన … *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* … —————————————- నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో…

*కావలి ని నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా శాసనసభ్యులు కావ్యకృష్ణా రెడ్డి పని చేస్తున్నారు.* *వైసీపీ నేతల వేధింపులకు వైసీపీ దళిత కార్యకర్తలే ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నాడు కావలిలో వైసీపీ హయాంలో నెలకొంది.* *పరామర్శ కు వస్తున్న లోకేష్ ను రానివ్వమని మీసాలు తిప్పి, తొడలు కొట్టి వ్యంగ్య విమర్శలు చేసిన వైసీపీ నేతలు నేడు కావలికి రావాలంటే గజగజా వణుకుతున్నారు.* *ఎన్.టి.ఆర్.విగ్రహాన్ని కూల్చి నాడు ఘోర తప్పిదం చేశారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నాటి 5 ఏళ్లలో వైసీపీ నేతలు కూల్చివేతలకే పరిమితం అయ్యారు.* *పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారి సహకారం తో రామాయపట్నం, బీపీసీఎల్ సాధించుకుంటాం. ఎయిర్ పోర్టు సమస్య పరిష్కరించుకుంటాం.* *- బీద రవిచంద్ర, శాసన మండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*

*కావలి ని నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా శాసనసభ్యులు కావ్యకృష్ణా రెడ్డి పని చేస్తున్నారు.* *వైసీపీ నేతల వేధింపులకు వైసీపీ దళిత కార్యకర్తలే ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నాడు కావలిలో వైసీపీ హయాంలో నెలకొంది.* *పరామర్శ కు వస్తున్న…

నెల్లూరు నగరం 39 వ డివిజన్ లో ysrcp ఆధ్వర్యంలో *మజ్జిగ చలివేంద్రాన్ని* ప్రారంభించిన.. *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*

నెల్లూరు నగరం 39 వ డివిజన్ లో ysrcp ఆధ్వర్యంలో *మజ్జిగ చలివేంద్రాన్ని* ప్రారంభించిన.. *పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* —————————————- *వైస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత తౌఫిక్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు.* అనంతరం…

*ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు…ఇంటర్నేషనల్* *ఈ స్కామ్ తో తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధమే లేదు..టోటల్ లోటస్ పాండ్ లోనే* *లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదు..రూ.10 వేల కోట్లకు పైనే* *అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి వేల కోట్లు దోచేశారు* *ఆ మద్యంలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని ప్రఖ్యాత ఎస్.జీ.ఎస్ ల్యాబ్ ఎప్పుడో చెప్పింది* *కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచేయడంతో పాటు అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలి* *దురాశతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అంతిమ లబ్ధి పొందిన బిగ్ బాస్ కుటుంబం కటకటాలు లెక్కపెట్టాల్సిందే* *రూ.100 కోట్ల స్కామ్ కే ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం, నాలుగు రాష్ట్రాల ప్రముఖులు జైలుకెళ్లారు..ఇక రూ.10 వేల కోట్ల స్కాములో ఎంత మంది వెళ్లాలో* *రూ.60 కోట్ల బోఫోర్స్ కుంభకోణంతో రాజీవ్ గాంధీ రాజకీయ పతనం ప్రారంభమైతే 2 జీ స్కామ్ తో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది* *అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు…ఇంటర్నేషనల్* *ఈ స్కామ్ తో తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధమే లేదు..టోటల్ లోటస్ పాండ్ లోనే* *లిక్కర్ స్కామ్ రూ.3200 కోట్లకు పరిమితం కాలేదు..రూ.10 వేల కోట్లకు పైనే* *అధికారిక సేల్ తగ్గించి అక్రమంగా అమ్మేసి…

You missed