Category: ANDRA PRADESH

*ఘనంగా వి.ఎస్.యూ సంస్థాపన దినోత్సవం…*

*ఘనంగా వి.ఎస్.యూ సంస్థాపన దినోత్సవం…* ………………….. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోసంస్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పురోగతిపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య…

*రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

*రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* రామతీర్థం ఆలయాన్ని ధార్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విడవలూరు మండలం శ్రీకామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు రామతీర్థం…

చిన్నారిని ఆదుకుంటాం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

చిన్నారిని ఆదుకుంటాం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ – చిన్నారిని చిత్రహింసలు పెట్టిన వారిపై చట్టపర చర్యలకు ఆదేశం. – విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బాధిత బాలికను ఆదుకుంటాం. ఇందుకూరుపేట మండలంలో కుడితిపాలెం గ్రామం కాకర్లదిబ్బలో చిత్రహింసలకు గురైన చెంచమ్మ అనే బాలికను…

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు హాస్యాస్పదం – బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు హాస్యాస్పదం – బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ నెల్లూరు, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ ఖండించారు.…

సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో వేమిరెడ్డి దంపతులు

సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ సమావేశంలో వేమిరెడ్డి దంపతులు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో అమరావతిలో సోమవారం గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, బిజెపి…

*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో పారిశుద్ధ్య చర్యలు*

*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో పారిశుద్ధ్య చర్యలు* కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చొరవతో కొడవలూరు మండలం మానేగుంటపాడు ఎస్టి కాలనీలో అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. మానేగుంటపాడు ఎస్టీ కాలనీలో అపరిశుభ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు…

*వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా తరలివచ్చిన యువత* *జెండా ఊపి యువత పోరు.. కార్యక్రమాన్ని ప్రారంభించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* *యువత సమస్యల పై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున.*

*వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా తరలివచ్చిన యువత* *జెండా ఊపి యువత పోరు.. కార్యక్రమాన్ని ప్రారంభించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* *యువత సమస్యల పై వినూత్న రీతిలో రిక్షా…

బాలికకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

బాలికకు అండగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్లదిబ్బలో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచమ్మ అనే బాలికకు వేమిరెడ్డి దంపతులు అండగా నిలిచారు. విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాలిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి…

దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి – కోవూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. – యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం. – స్కూల్స్ లో ప్రతిరోజూ ఓ గంట యోగ సాధన చేయించాలి. – ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి – కోవూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. – యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం. – స్కూల్స్ లో ప్రతిరోజూ ఓ గంట యోగ సాధన చేయించాలి. – ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి…

*యోగాతో పరిపూర్ణ జీవనం సాధ్యం* – వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం – రాష్ట్రంలో 2 కోట్ల మంది.. జిల్లాలో 11 లక్షల మంది యోగ సాధన కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు – హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాధనకు సీఎం చంద్రబాబు కృషి – ఎంపీ వేమిరెడ్డి

*యోగాతో పరిపూర్ణ జీవనం సాధ్యం* – వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం – రాష్ట్రంలో 2 కోట్ల మంది.. జిల్లాలో 11 లక్షల మంది యోగ సాధన కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు – హెల్తీ, వెల్తీ,…

You missed