Category: ANDRA PRADESH

*చిత్తు కాగితాలు,,చిక్కు వెంట్రుకలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాల ఇంటికే పరిమితమ ఉన్నారు వారి పిల్లలకు స్నాక్స్ తినుబండారాలు అందజేయడం జరిగింది*

*తేదీ 29.10.2025* *చిత్తు కాగితాలు,,చిక్కు వెంట్రుకలు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాల ఇంటికే పరిమితమ ఉన్నారు వారి పిల్లలకు స్నాక్స్ తినుబండారాలు అందజేయడం జరిగింది* *కొత్తూరు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మోంత తుఫాను ప్రభావంతో నెల్లూరు రూరల్ 30 వ డివిజన్…

*స్థానిక తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, విక్రమ్ నగర్ ప్రాంతాలలో బుధవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*

*స్థానిక తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, విక్రమ్ నగర్ ప్రాంతాలలో బుధవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్* నెల్లూరు నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా డ్రైను కాలువల పూడికతీత పనులను పర్యవేక్షించారు.…

*రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి  ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm*

*అమరావతి* *రాష్ట్రంలో మొంథా తుఫానుప్రభావంపై ఉదయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు* సమయం 11pm* ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించిన…

*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది* – పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది* – పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మొంథా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. భారీ వర్షాల కారణంగా…

*తుఫాన్ ప్రభావితులకు సురక్షిత ఆశ్రయం* *77 పునరావాస కేంద్రాలలో 3,977 మందికి సురక్షిత ఆశ్రయం* *ముందుగానే రేషన్ పంపిణీ.. తెల్ల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోండి* *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

*తుఫాన్ ప్రభావితులకు సురక్షిత ఆశ్రయం* *77 పునరావాస కేంద్రాలలో 3,977 మందికి సురక్షిత ఆశ్రయం* *ముందుగానే రేషన్ పంపిణీ.. తెల్ల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోండి* *జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* నెల్లూరు, అక్టోబర్ 28 : ‘మోంతా’ తుఫాను ప్రభావంతో…

*జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని  సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*

నెల్లూరు, అక్టోబర్ 28 : *జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచింన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా* మంగళవారం నెల్లూరు లోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్…

టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

టీటీడీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ సింఘాల్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే,…

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు*

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు* – ఇందుకూరుపేట, గంగపట్నం, ముదుర్తి పాలెం, పాటూరు, వేగూరు మరియు ఇనమడుగు గ్రామాలలో పునరవాస కేంద్రాల ఏర్పాటు. – అధికారులతో కలిసి సహాయక చర్యలలో పాల్గొంటున్న స్థానిక…

నార్త్ రాజుపాలెం పునరావాస కేంద్రంలో భోజనం, దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

నార్త్ రాజుపాలెం పునరావాస కేంద్రంలో భోజనం, దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం లో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వినాయక నగర్ కాలనీకి చెందిన దాదాపు 90 మందికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…

*మంత్రి నారాయణ వ్యూహాత్మక ఆలోచనలతో తుఫాన్ విపత్కర పరిస్థితులకు చెక్* – నెల్లూరులో గంట గంటకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు, టీడీపీ శ్రేణులకు సూచనలు ద్వారాచేస్తున్న మంత్రి నారాయణ – మంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టిడిపి శ్రేణులు, అధికారులు. – పునరావాస కేంద్రాల్లో వసతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కమిషనర్ నందన్ – క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన టిడిపి శ్రేణులు

*మంత్రి నారాయణ వ్యూహాత్మక ఆలోచనలతో తుఫాన్ విపత్కర పరిస్థితులకు చెక్* – నెల్లూరులో గంట గంటకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు, టీడీపీ శ్రేణులకు సూచనలు ద్వారాచేస్తున్న మంత్రి నారాయణ – మంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టిడిపి శ్రేణులు, అధికారులు.…

You missed