Category: ANDRA PRADESH

విక్రమ సింహపురి యూనివర్శిటీలో జాతీయ సదస్సు ప్రారంభం

తేది: 19-02-2025 విక్రమ సింహపురి యూనివర్శిటీలో జాతీయ సదస్సు ప్రారంభం ————— శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సీవీ రామన్ సెమినార్ హాల్ లో ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ ఆర్సీ, హైదరాబాద్ మరియు…

*ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 496వ జయంతి వేడుకలు*

*శివాజీ సెంటర్ మిత్రమండలి, ట్రంకు రోడ్డు, నెల్లూరులో* *ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 496వ జయంతి వేడుకలు* నెల్లూరు నగరంలోని స్థానిక ట్రంకు రోడ్డు శివాజీ సెంటర్ నందు చత్రపతి శివాజీ మహారాజ్ 496వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ…

*ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి* *- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు*

*ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి* *- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు* నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, కొళాయి పన్నులు,ఖాళీ స్థలం పన్ను, మున్సిపల్ షాపు రూముల బాడుగల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి,…

*నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం లో భూములు కోల్పోతు న్న రైతులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది : బిజెపి నేత మిడతల రమేష్*

*నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం లో భూములు కోల్పోతు న్న రైతులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది : బిజెపి నేత మిడతల రమేష్* గ్రామాలలో పరిహారం విషయంలో వస్తున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని *నెల్లూరు ఆర్డీవో కార్యాలయం డి…

*ఆర్ పి ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక*

*ఆర్ పి ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక* నెల్లూరు గాంధీ బొమ్మ ఆర్ పి ఐ జిల్లా కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు SK మాబు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

*ఈ నెల 26 న మహా శివరాత్రి పర్వదిన సందర్బంగా నెల్లూరు మూలాపేట లోని భువనేశ్వరి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని  సంబంధిత అధికారులకు సూచించిన నెల్లూరు ఆర్ డి ఓ ఎన్ ఎస్ అనూష*

నెల్లూరు, ఫిబ్రవరి 18 :

*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి*

*144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా లో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని, వారి సమస్యలు దేవుని ఆశీర్వాదంతో పరిష్కారమవ్వాలని ప్రార్థిస్తూ… 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళలో…

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్…

*నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన.కమిషనర్ సూర్య తేజ*

*నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, వంద శాతం లక్ష్యాలను సాధించాల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన.కమిషనర్ సూర్య తేజ* నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సచివాలయ…

_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_

_*కంచి సాయి భరత్‌కు డాక్టరేట్ …*_ …………………….. నెల్లూరు: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగ పరిశోధన విద్యార్ధి కంచి సాయి భరత్ తన పరిశోధనలో విశేష కృషి చేసి “Prospects and Challenges Faced…

You missed