ఆర్ పి ఐ పార్టీలో చేరిన బిజెపి నాయకులు. ..
ఆర్ పి ఐ పార్టీలో చేరిన బిజెపి నాయకులు. .. నెల్లూరు గాంధీ బొమ్మ ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ కే మా బు గారి ఆధ్వర్యంలో బిజెపి మీడియా…
Janam kosam
ఆర్ పి ఐ పార్టీలో చేరిన బిజెపి నాయకులు. .. నెల్లూరు గాంధీ బొమ్మ ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ కే మా బు గారి ఆధ్వర్యంలో బిజెపి మీడియా…
*మేధావుల సదస్సులో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ : లంక దినకర్* 20 సూత్రాల అమలు కమిటీ కార్యక్రమం చైర్మన్ మరియు బిజెపి రాష్ట్రా అధికార ప్రతినిధి లంక దినకర్ గారు నెల్లూరులో నీ రామ్మూర్తి నగర్, వర్చూస బిల్డింగ్…
*మాతృభా షని గౌరవిద్దాం : వి ఎస్ యూ రిజిస్ట్రార్…* …… నెల్లూరు జిల్లా కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు భవనంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
నెల్లూరు, ఫిబ్రవరి 21 *భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు కంటున్న వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన లో భాగంగా వివిధ పధకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలి : లంకా దినకర్* భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు…
అన్న క్యాంటీన్లకు ఏసీ సదుపాయం కల్పించండి – కమిషనర్ సూర్యతేజ ఐ.ఏ.ఎస్., రానున్న వేసవికాలం ఎండ తీవ్రత దృష్ట్యా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏడు అన్న క్యాంటీన్లలో ఏసి సదుపాయం కల్పించి, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్…
తేది: 20-02-2025 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు—————– శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మరియు ICSSR-SRC హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు…
స్వర్ణ లింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు — గోడపత్రిక ఆవిష్కరణ నెల్లూరు నగరంలోని స్థానిక మూలపేట నెల్లూరు చెరువు గణేష్ ఘాట్ వద్దనున్న శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందుమహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ విక్రమ…
చెత్త సేకరణ వాహన డ్రైవర్లు క్రమశిక్షణ పాటించండి – కమిషనర్ సూర్య తేజ నెల్లూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లు క్రమశిక్షణ పాటించి, నిర్దేశించిన సమయానికి తమకు కేటాయించిన డివిజన్లలో విధులకు హాజరుకావాలని కమిషనర్ సూర్య…
*ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం* ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఢిల్లీకి…
*సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా* 23వ డివిజన్లో గత కొన్ని రోజులుగా మంచినీరు సరిగా రాకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…