Category: ANDRA PRADESH

*గిరిజన కాలనీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించండి* – సేవకు మారుపేరు సింహపురి వైద్య సేవా సమితి. – ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వీడండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*గిరిజన కాలనీలలో మెడికల్ క్యాంపులు నిర్వహించండి* – సేవకు మారుపేరు సింహపురి వైద్య సేవా సమితి. – ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వీడండి. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో సింహపురి వైద్య సేవా సమితి…

*పేదల జీవితాల్లో సంతోషం నింపే బడ్జెట్* – 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ల పధకాన్ని ఏకంగా 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే.. – గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి 18,848 కోట్లు. . – “ఎన్టీఆర్‌ భరోసా” పెన్షన్ల కోసమే 27 వేల 518 కోట్ల రూపాయలు – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

*పేదల జీవితాల్లో సంతోషం నింపే బడ్జెట్* – 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ల పధకాన్ని ఏకంగా 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే.. – గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి 18,848…

*పెన్షన్ పంపిణి కార్యక్రమం లో జనసేన వీర మహిళ విజయ లక్ష్మి*

*పెన్షన్ పంపిణి కార్యక్రమం లో జనసేన వీర మహిళ విజయ లక్ష్మి* రాష్ట్ర మంత్రివర్యులు డా పి నారాయణ గారి,ఏపి టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ గార్ల సూచనల తో నెల్లూరు సిటీ,గుర్రాల మడుగు సంఘం,16వ డివిజన్లో విజయ లక్ష్మీ గారు…

మురుగునీటి పారుదలకు తగిన చర్యలు తీసుకోండి – కమిషనర్ సూర్య తేజ

మురుగునీటి పారుదలకు తగిన చర్యలు తీసుకోండి – కమిషనర్ సూర్య తేజ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల ద్వారా మురుగు నీటి పారుదల సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం…

ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించండి – నిర్దేశించిన సర్వేలలో ప్రతి ఒక్క వార్డు కార్యదర్శి పాల్గొనాలి – అదనపు కమిషనర్ వై.ఓ నందన్

ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించండి – నిర్దేశించిన సర్వేలలో ప్రతి ఒక్క వార్డు కార్యదర్శి పాల్గొనాలి – అదనపు కమిషనర్ వై.ఓ నందన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ…

*”బడ్జెట్‌ డొల్ల.. రైతులు గుల్ల” – కాకాణి*

*”బడ్జెట్‌ డొల్ల.. రైతులు గుల్ల” – కాకాణి* 28.02.2025. తాడేపల్లి. వ్యవసాయ బడ్జెట్‌పై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌ వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. వ్యవసాయం రంగాన్ని…

_*వి ఎస్ యూ లో సోలార్ డిహైడ్రేషన్ పై ప్రత్యేక కార్యక్రమం*_

_*వి ఎస్ యూ లో సోలార్ డిహైడ్రేషన్ పై ప్రత్యేక కార్యక్రమం*_ ………… విశ్వవిద్యాలయ ఫుడ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో “సోలార్ డిహైడ్రేషన్” పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు స్ఫూర్తి ఫార్మర్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ లిమిటెడ్ చీఫ్…

_*వి ఎస్ యూ లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు…*_

_*వి ఎస్ యూ లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు…*_ …………….. కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ప్రాగాణంలోని సర్ సి.వి. రామన్ సెమినార్ హాల్ లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్…

*ఉదయ కాళేశ్వర స్వామి తెప్పోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

*ఉదయ కాళేశ్వర స్వామి తెప్పోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

*జిల్లా ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( పీపీ )గా నియమితులైన ప్రముఖ సీనియర్ న్యాయవాది మద్దిబోయిన సుందరయ్య యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి రాజా యాదవ్*

*ఆత్మీయ పలకరింపు* 💐🌹🪴* *జిల్లా ఫ్యామిలీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( పీపీ )గా నియమితులైన ప్రముఖ సీనియర్ న్యాయవాది మద్దిబోయిన సుందరయ్య యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి రాజా యాదవ్* *నెల్లూరు నగరానికి చెందిన జిల్లా బార్ అసోసియేషన్…