Category: ANDRA PRADESH

సుందరయ్య కాలనీ నేషనల్ హైవే వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ 23, 24 డివిజన్ శాఖల ఆధ్వర్యంలో నేషనల్ హైవే మీద జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించడం జరిగింది.

*సుందరయ్య కాలనీ హైవే నందు అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలి అని ధర్నా* సుందరయ్య కాలనీ నేషనల్ హైవే వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ 23, 24 డివిజన్ శాఖల ఆ ధ్వర్యంలో నేషనల్ హైవే మీద…

*”ర్యాలీలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు” -కాకాణి* *జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలు నెల్లూరు జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి : వైయస్సార్సీపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి*

*”ర్యాలీలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు” -కాకాణి* *జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలు నెల్లూరు జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి : వైయస్సార్సీపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్…

*సచివాలయంలోని అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్, ఆన్లైన్ అటెండెన్స్ పలు రికార్డులను తనిఖీ చేసిన నగర కమిషనర్ వై ఓ నందన్*

*సచివాలయంలోని అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్, ఆన్లైన్ అటెండెన్స్ పలు రికార్డులను తనిఖీ చేసిన నగర కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ గురువారం స్థానిక 35/1 రాజీవ్ గృహకల్ప సచివాలయం ఆకస్మికంగా తనిఖీ…

*స్థిర నివాసం లేని వారు, సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటరు నమోదుకు అవకాశాలను పరిశీలించాలని సూచించిన నగర కమీషనర్ వై ఓ నందన్*

*స్థిర నివాసం లేని వారు, సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటరు నమోదుకు అవకాశాలను పరిశీలించాలని సూచించిన నగర కమీషనర్ వై ఓ నందన్* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ( చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) నెల్లూరు నగరపాలక సంస్థ…

*నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*

*నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 18…

*తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న ప్రాంతాలలో అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన నగర కమీషనర్ వై ఓ నందన్*

*తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న ప్రాంతాలలో అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన నగర కమీషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ట్రాఫిక్…

– ముస్లింలపై చంద్రబాబు చూపిన చిత్తశుద్ధికి ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. – మంత్రి ఫరూక్ కు ప్రత్యేక ధన్యవాదాలు – ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించింది. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధత వల్లే ముస్లింల అభివృద్ధి జరుగుతుంది ముస్లింలపై చంద్రబాబు చూపిన చిత్తశుద్ధికి ముస్లిం…

*పెండింగ్లో ఉన్న పలు విషయాల పై సత్వర చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*

*పెండింగ్లో ఉన్న పలు విషయాల పై సత్వర చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్* నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ ఎస్టాబ్లిష్ మెంట్,లీగల్ సెల్ విభాగము వారితో ఛాంబర్ నందు సమీక్ష నిర్వహించారు. ఈ…

*నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*

*నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 17 వ డివిజన్ ప్రాంతంలో బుధవారం పర్యటించారు.…

తేది.12.11.2025 న వింజమూరు. 🔸ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం..! 🔹నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..! 🔸పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..! వింజమూరు, నవంబర్ 12 తెలుగుదేశం పార్టీ అధినేత,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టిడిపి బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వింజమూరు ప్రధాన టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు అధ్యక్షత వహించగా, నియోజకవర్గంలోని 8 మండలాల ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులు మరియు వేలాదిమంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ – “తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ, ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు. “కార్యకర్తలే పార్టీకి అండదండని, వారే పార్టీకి నిజమైన సైనికులనీ, వారు ప్రజల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేస్తున్నారనీ. పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవా సాధనంగా చూడాలని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు. “నియోజకవర్గంలో ప్రతి గ్రామం వరకు తెలుగుదేశం పతాకం ఎగురవేయడం, ప్రజలకు పార్టీ తీరుతెన్నులు చేరవేయడం మనందరి బాధ్యత. మన సమష్టి కృషితో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది” అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

*ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి బూత్ కన్వీనర్ల, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకారం..* *నియోజకవర్గ తెలుగుదేశం నేతల్లో జోష్..!* *పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..!* తేది.12.11.2025 న వింజమూరు. 🔸ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో టిడిపి…

You missed