Category: ANDRA PRADESH

Aa

*పొగాకు ఉత్పత్తుల నష్టాలను వివరించే గోడపత్రికను ఆవిష్కరించిన డాక్టర్ కనకాద్రి – డాక్టర్ మదన్మోహన్* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన పొగాకు ఉత్పత్తుల నష్టాలను వివరించే గోడ పత్రికను నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ…

*సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి* – కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో రాష్టంలోని బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంక్ కు విశిష్ట స్థానం వుంది. – గత వైసిపి పాలనలో వవ్వేరు బ్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మార్చేశారు. – 145 కోట్ల 27 లక్షల టర్నోవర్ సాధించిన వవ్వేరు కో ఆపరేటివ్ సిబ్బంది, సభ్యుల కృషి అభినందనీయం. – సహకార బ్యాంకులను సభ్యులైన రైతులే రక్షించుకోవాలి. – రైతులకు అవసరమైన గోదాములు, ధాన్యం ఆరబెట్టుకునే కల్లాల నిర్మాణంలో సహకార బ్యాంకులు భాగస్వాములు కావలి. – 20 ఏళ్లుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో సిల్ట్ క్లియరెన్స్ చేసి అన్నదాతలకు అండగా నిలిచాను. – గత రబీ సీజన్ లో ధాన్యం సేకరించిన 24 గంటలలో హమాలీ కూలీలతో సహా రైతుల ఖాతాలలో వేసి ఆదుకుంది కూటమి ప్రభుత్వం. – గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం ప్రభుత్వమే సేకరించేలా చర్యలు చేపట్టాను. – ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. – 72 వ అఖిలభారత సహకార వారోత్సవాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి* – కో ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో రాష్టంలోని బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంక్ కు విశిష్ట స్థానం వుంది. – గత వైసిపి పాలనలో వవ్వేరు బ్యాంక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మార్చేశారు.…

*అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025-26 రెండవ విడత పంపిణీ: ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది రైతులకు రూ. 22.95 కోట్లు లబ్ది : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

*అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025-26 రెండవ విడత పంపిణీ: ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది రైతులకు రూ. 22.95 కోట్లు లబ్ది : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి* *ఆత్మకూరు, శ్రీధర్ గార్డెన్స్ లో ప్రారంభమైన జిల్లా స్థాయి…

*డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు జారీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*

*డివిజన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్ పర్యవేక్షించి అధికారులకు తగిన సూచనలు జారీ చేసిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక…

*ప్రతి రెవెన్యూ సిబ్బంది  రెవెన్యూ వసూళ్ల కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకుని రెవెన్యూ వసూళ్లకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించవలసినదిగా ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*

*ప్రతి రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ వసూళ్ల కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకుని రెవెన్యూ వసూళ్లకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించవలసినదిగా ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతకు సమీక్షా సమావేశంలో భాగంగా రెవెన్యూ…

*ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత మెగా వైద్యపరీక్షలు: జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి* *ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ బలం: ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించిన సురేష్ రెడ్డి* *నెల్లూరులో ఆర్టీసీ ఆధ్వర్యంలో భారీ వైద్య శిబిరం ప్రారంభం* *ఉద్యోగులు–కుటుంబాల ఆరోగ్య రక్షణకు మెగా మెడికల్ కాంప్: జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి*

*ఆర్టీసీ ఉద్యోగులకు ఉచిత మెగా వైద్యపరీక్షలు: జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి* *ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ బలం: ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించిన సురేష్ రెడ్డి* *నెల్లూరులో ఆర్టీసీ ఆధ్వర్యంలో భారీ వైద్య శిబిరం ప్రారంభం* *ఉద్యోగులు–కుటుంబాల ఆరోగ్య రక్షణకు మెగా…

*అవకాశాల వేదికగా విశ్వవిద్యాలయం.. లక్ష్యసాధన దిశగా సాగాలి* *నూతన విద్యార్థులకు వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పిలుపు – విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా ‘స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్’*

*అవకాశాల వేదికగా విశ్వవిద్యాలయం.. లక్ష్యసాధన దిశగా సాగాలి* *నూతన విద్యార్థులకు వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పిలుపు – విక్రమ సింహపురి వర్సిటీలో ఘనంగా ‘స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్’* ………………. కాకుటూరు నెల్లూరు : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU)లో నూతన…

*“అన్నదాత సుఖీభవ- PM కిసాస్” పథకం*

*“అన్నదాత సుఖీభవ- PM కిసాస్” పథకం* 2025-26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం కింద రెండవ విడత & PM కిసాన్ కింద 21వ విడతను 2025 నవంబర్ 19న విడుదల చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మరియు భారత ప్రభుత్వం ప్రతిపాదించాయి.…

*వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌* *మొద‌టి మూడు రోజుల‌కు ఆన్ లైన్ లో ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ* *చివ‌రి ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాలు *అన్నమయ్య భవన్‌లో జరిగిన టిటిడి బోర్డు మీటింగ్‌ *పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే, బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి*

*వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌* *మొద‌టి మూడు రోజుల‌కు ఆన్ లైన్ లో ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ* *చివ‌రి ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాలు *అన్నమయ్య భవన్‌లో జరిగిన టిటిడి బోర్డు మీటింగ్‌…

*రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి దగా పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులు కట్‌ :మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌*

18.11.2025. నెల్లూరు. *రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి దగా పెట్టుబడి సాయంలో 7 లక్షల మంది రైతులు కట్‌ :మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌* నెల్లూరు వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ…

You missed