Category: ANDRA PRADESH

*బి పి ఎస్, ఎల్ఆర్ఎస్  గోడపత్రికలను  అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శించేలా, బిపిఎస్ స్టిక్కర్లను అన్ని అనధికార భవనాలకు అంటించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం : నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్*

*బి పి ఎస్, ఎల్ఆర్ఎస్ గోడపత్రికలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రదర్శించేలా, బిపిఎస్ స్టిక్కర్లను అన్ని అనధికార భవనాలకు అంటించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశం : నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్…

*వర్షాలకు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు చేరడంతో అందుగల కారణాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించిన కమిషనర్ వై ఓ నందన్*

*వర్షాలకు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు చేరడంతో అందుగల కారణాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించిన కమిషనర్ వై ఓ నందన్**వర్షాలకు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు చేరడంతో అందుగల కారణాలను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి…

*చెట్లు నాటండి – పచ్చదనాన్ని పరిరక్షించండి* – తన జన్మదినం సందర్భంగా టిడిపి కార్యకర్తలు మరియు అభిమానులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు. – కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పచ్చదనానికి తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి

*చెట్లు నాటండి – పచ్చదనాన్ని పరిరక్షించండి* – తన జన్మదినం సందర్భంగా టిడిపి కార్యకర్తలు మరియు అభిమానులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు. – కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పచ్చదనానికి తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి…

*నగరంలోని బిల్లులు రాని అనాథరైజ్డ్ వాటర్ ట్యాప్స్ ను గుర్తించి వారి వద్ద చలానా రూపంలో నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయించి రెగ్యులర్ చేయండి : కమిషనర్ వై ఓ నందన్*

*నగరంలోని బిల్లులు రాని అనాథరైజ్డ్ వాటర్ ట్యాప్స్ ను గుర్తించి వారి వద్ద చలానా రూపంలో నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయించి రెగ్యులర్ చేయండి : కమిషనర్ వై ఓ నందన్* నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు…

*సానుకూల దృక్పథంతోనే విజయాలు సాధ్యం చెముడుగుంటలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ సింహపురి వర్సిటీ వీసీ ప్రొ. అల్లం శ్రీనివాసరావు.*

*సానుకూల దృక్పథంతోనే విజయాలు సాధ్యం చెముడుగుంటలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్ అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ సింహపురి వర్సిటీ వీసీ ప్రొ. అల్లం శ్రీనివాసరావు.* వెంకటాచలం (చెముడుగుంట): సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, సానుకూల దృక్పథంతో (Positive Attitude) వాటిని ఎదుర్కొంటే…

*ఎల్.ఆర్.ఎస్ పధకం ద్వారా లేఔట్ ను క్రమబద్ధీకరించే అవకాశాలను, అనుమతులను పరిశీలించి పలు సూచనలు జారీ : కమిషనర్*

*ఎల్.ఆర్.ఎస్ పధకం ద్వారా లేఔట్ ను క్రమబద్ధీకరించే అవకాశాలను, అనుమతులను పరిశీలించి పలు సూచనలు జారీ : కమిషనర్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 1వ డివిజన్ నవలాకులతోట ప్రాంతంలోని లేఔట్ ను పట్టణ ప్రణాళిక విభాగం…

*స్మార్ట్ స్ట్రీట్ బజార్ దుకాణాలను అనుసంధానించేలా పాదచారుల మార్గం రూపొందించేందుకు ప్రణాళికలను సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ వైఓనదన్*

*స్మార్ట్ స్ట్రీట్ బజార్ దుకాణాలను అనుసంధానించేలా పాదచారుల మార్గం రూపొందించేందుకు ప్రణాళికలను సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ వైఓనదన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్…

*పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి నిధులు కేటాయించండి* – కనిగిరి రిజర్వాయర్ షట్టర్లు, సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ దెబ్బతిన్న షట్టర్లు మరమ్మత్తులకు నిధులివ్వండి. – పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి సంబంధించి 14 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో మొమరాండం. – ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామా నాయుడుతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భేటి.

*పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి నిధులు కేటాయించండి* – కనిగిరి రిజర్వాయర్ షట్టర్లు, సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ దెబ్బతిన్న షట్టర్లు మరమ్మత్తులకు నిధులివ్వండి. – పల్లిపాళెం ఉప్పుటేరు పై వంతెన పునర్నిర్మాణానికి సంబంధించి…

*నెల్లూరు జిల్లాకు జల్ సంచయ్ – జన్ భాగీదారీ అవార్డు రావడం ఆనందం కలిగిస్తుంటే…* *అధికారుల నిర్లక్ష్యానికి కండలేరు డ్యామ్ బలహీన పడటం బాధకలిగిస్తోంది…* *-బిజెపి నేత మిడతల రమేష్ ..*

*నెల్లూరు జిల్లాకు జల్ సంచయ్ – జన్ భాగీదారీ అవార్డు రావడం ఆనందం కలిగిస్తుంటే…* *అధికారుల నిర్లక్ష్యానికి కండలేరు డ్యామ్ బలహీన పడటం బాధకలిగిస్తోంది…* *-బిజెపి నేత మిడతల రమేష్ ..* నెల్లూరు జిల్లాకు జల్ సంచయ్ – జన్ భాగీదారీ…

*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం* *ప్రజా దర్బార్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

*ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం* *ప్రజా దర్బార్ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* – వినతి పత్రాలు యిచ్చేందుకు బారులు తీరిన ప్రజలు. – పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలే కోవూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య. –…

You missed