*“అన్నదాత సుఖీభవ- PM కిసాస్” పథకం*

2025-26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం కింద రెండవ విడత & PM కిసాన్ కింద 21వ విడతను 2025 నవంబర్ 19న విడుదల చేయాలని ఆంధ్ర ప్రదేశ్ మరియు భారత ప్రభుత్వం ప్రతిపాదించాయి.

రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమలాపురం నియోజకవర్గంలో YSR జిల్లా నందు 2025 నవంబర్ 19న మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు మరియు అదే సమయంలో ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు మరియు అన్ని రైతు సేవా కేంద్రాలలో లలో నిర్వహిస్తారు.

జాతీయ కార్యక్రమాన్ని 2025 నవంబర్ 19న తమిళనాడులోని కోయంబత్తూరులో మధ్యాహ్నం 1 గంట నుండి గౌరవ ప్రధాన మంత్రి గారు ప్రారంభిస్తారు .

రాష్ట్రంలోని అన్ని 175 నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు మరియు అన్ని రైతు సేవా కేంద్రాలలో లలో స్మార్ట్ టీవీలలో గౌరవ ప్రధాన మంత్రి మరియు గౌరవ ముఖ్య మంత్రి గారల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేస్తారు. గౌరవనీయ జిల్లా ఇంచార్జ్ మంత్రులు/ మంత్రులు/ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులను వారి నియోజకవర్గాలలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు.

నియోజక వర్గాల వారీగా అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ లబ్ధిదారులు మరియు నిధుల వివరాలు:

నియోజకవర్గము

ADSB 2nd installment

PMKISAN 21 st installment

ADSB @5000/-

1

UDAYAGIRI

45275

37751

22.6375

2

ATMAKURU

34223

29197

17.1115

3

KAVALI

18305

13901

9.1525

4

KOVURU

16938

12401

8.469

5

SURVEPALLI

27958

23056

13.979

6

NELLORE

5299

4192

2.6495

7

VENKATAGIRI

16015

13176

8.0075

8

KANDUKUR

31853

27684

15.9265

Grand total

195866

161358

97.933

ఇట్లు,

జిల్లా వ్యవసాయాధికారి, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *