*అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి*
—————————————-
*ఈరోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.*
*మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.*
*బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.*
*ఈ ఘటనలో 20 మంది యువ డాక్టర్లు మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు.*
*మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు…*