*ఉపాధ్యాయుల తో పాటు వైఎస్ఆర్సిపి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసిపి*
—————————————-
ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్ లైన్ కౌన్సిలింగ్ విధానంతో 50 వేల మంది *SGT లు పడుతున్న ఇబ్బందుల పట్ల వైయస్ఆర్సీపీ ముందుకొచ్చి .. అన్ని విధాల ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి జరిపిన పోరాటం సత్ఫలితాన్నిచ్చింది* ..
*ఉపాధ్యాయులు, అందరూ కూడా ఏకతాటిపై నిలిచి సమిష్టిగా చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం దిగివచ్చి SGTలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది .*
దీని మీద వైస్సార్సీపీ చేసిన పోరాటం అందరకీ తెలిసిందే
భవిష్యత్తులో ఉపాధ్యాయులు జరిపే పోరాటాల్లో *ఉపాధ్యాయులకు వైఎస్ఆర్సిపి అండగా నిలిచి.. వారి సమస్యలను మా గొంతుగా చేసుకొని.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి.. సమస్యల పరిష్కార సాధనలో ఉపాధ్యాయులకు తోడుగా నిలుస్తానని ఉపాధ్యాయ MLC గా తెలియచేస్తున్నాను .*
*పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* (శాసనమండలి సభ్యులు) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్