Month: November 2025

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ను కార్యాలయ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సన్మానించారు.*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ను కార్యాలయ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సన్మానించారు.* ఇటీవల రాష్ట్రానికి పెను విపత్తుగా మారిన మొంథా…

రోడ్లను ఆక్రమిస్తూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పనిసరిగా తొలగించి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

రోడ్లను ఆక్రమిస్తూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా తప్పనిసరిగా తొలగించి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా స్థానిక కొత్తూరు…

*ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయ కార్యదర్శులు తెలియజేసి, స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: కమిషనర్ వై.ఓ నందన్*

*ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సంబంధిత వార్డు సచివాలయ కార్యదర్శులు తెలియజేసి, స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: కమిషనర్ వై.ఓ నందన్* రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక…

*నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 19, 20 డివిజన్లు గోమతి నగర్, ఇస్కాన్ సిటీ పరిసర ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*

*నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 19, 20 డివిజన్లు గోమతి నగర్, ఇస్కాన్ సిటీ పరిసర ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్* డివిజన్ పరిధిలోని అన్ని డ్రైను కాలువలలో మురుగు నీటి ప్రవాహాన్ని…

*వి.ఎస్.యూ విద్యార్థిని యన్. బేబీకి డాక్టరేట్*

*వి.ఎస్.యూ విద్యార్థిని యన్. బేబీకి డాక్టరేట్* నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ) బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన పరిశోధన విద్యార్థిని యన్. బేబీకి డాక్టరేట్ లభించింది. మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ ఆచార్య సుజా ఎస్. నాయర్ పర్యవేక్షణలో ఆమె తన పరిశోధనను…

_ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రదాత పొట్టి శ్రీరాములు__ _వీఎస్‌యూలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం_ _అమరజీవి విగ్రహానికి ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు నివాళి…._

_ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రదాత పొట్టి శ్రీరాములు__ _వీఎస్‌యూలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం_ _అమరజీవి విగ్రహానికి ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు నివాళి…._ ………………. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) ప్రాంగణంలో స్వాతంత్య్ర…

01.01.1985 నుండి 31.08.2025 లోపు అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన భవనముల క్రమబద్ధీకరణ కొరకు BPS-2025 పథకమును ప్రవేశపెట్టనున్నట్లు తెలియపరిచియున్నారు.

01.01.1985 నుండి 31.08.2025 లోపు అనుమతి పొందిన ప్లానుకు విరుద్ధముగా నిర్మించిన భవనముల క్రమబద్ధీకరణ కొరకు BPS-2025 పథకమును ప్రవేశపెట్టనున్నట్లు తెలియపరిచియున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు, పుర పరిపాలన శాఖ మెమో. నెం. 3014209/M2/2025, ໖໖: 27.10.2025 5,…

*బుచ్చిరెడ్డి పాళెం మార్కెట్ త్వలోనే ప్రారంభిస్తాం* – పి4 విధానంలో మార్కెట్ నిర్మాణానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు. – గ్రేడ్ 2 హోదా పొందిన బుచ్చి పట్టణానికి నూతన మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. – బుచ్చి మార్కెట్ తరహాలోనే దాతల సహకారంతో పి4 కోవూరులో మార్కెట్ నిర్మాణం చేపడతాం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

*బుచ్చిరెడ్డి పాళెం మార్కెట్ త్వలోనే ప్రారంభిస్తాం* – పి4 విధానంలో మార్కెట్ నిర్మాణానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు. – గ్రేడ్ 2 హోదా పొందిన బుచ్చి పట్టణానికి నూతన మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. – బుచ్చి మార్కెట్ తరహాలోనే దాతల…

*ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు మేలు* *జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల* *డీసీ పల్లిలో పింఛన్లు అందజేసిన కలెక్టర్‌*

*ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు మేలు* *జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల* *డీసీ పల్లిలో పింఛన్లు అందజేసిన కలెక్టర్‌* డీసీ పల్లి, నవంబర్‌ 1 : ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థికంగా భరోసా కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్ల…

*సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం* – సచివాలయ సిబ్బంది నెలలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి . – అధికారులు, నాయకుల మధ్య సమన్వయం అవసరం. – తుఫాను సహాయక చర్యలలో టిడిపి నాయకలు పోటీలు పడి సహాయక చర్యలలో పాల్గొన్నారు. – ఎన్నికలకు ముందు చేసిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నాం. – కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 18 నెలల్లో 473 మందికి CMRF ద్వారా 5 కోట్ల 53 లక్షలు అందించాం. – నెలలో ఒక రోజు నాయకులు, సచివాలయ సిబ్బంది కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలి. – పెన్నా కరకట్టల మరమత్తులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం* – సచివాలయ సిబ్బంది నెలలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించండి . – అధికారులు, నాయకుల మధ్య సమన్వయం అవసరం. – తుఫాను సహాయక చర్యలలో టిడిపి నాయకలు పోటీలు పడి సహాయక…

You missed