Month: November 2025

*దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె.రాఘవేంద్రం గారు జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో టెలికాన్ఫెరెన్సు నిర్వహించడం జరిగింది* *జిల్లాలోని 5 డివిజన్లో మరియు విద్యుత్ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు* *తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు* *ప్రతి ఒక్క ఉద్యోగి వారికి నిర్దేశించిన హెడ్ క్వార్టర్ లోనే ఉండాలి* *విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచుకోవాలని సివిల్ విభాగం వారికి ఆదేశాలు జారీ* :-*ఎస్.ఈ. శ్రీ కె. రాఘవేంద్రం*

*విద్యుత్ భవన్, 30 నవంబర్ 2025* *దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె.రాఘవేంద్రం గారు జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో టెలికాన్ఫెరెన్సు నిర్వహించడం జరిగింది* *జిల్లాలోని 5 డివిజన్లో మరియు విద్యుత్…

*రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై రిపబ్లికన్  పార్టీ ఆఫ్ ఇండియా (A) కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయం…  నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో .ఆర్.పి.ఐ జిల్లా అధ్యక్షులు ఎస్.కే.మాబు*

*రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A) కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయం… నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో .ఆర్.పి.ఐ జిల్లా అధ్యక్షులు ఎస్.కే.మాబు* జిల్లా కార్యవర్గ సమావేశం .ఆర్.పి.ఐ. ….. ఈరోజు ఆర్పిఐ పార్టీ…

*డ్రైను కాలువ పనులను, మొక్కల పెంపకాన్ని కమిషనర్ పరిశీలించిన కమిషనర్ వై ఓ నందన్*

*డ్రైను కాలువ పనులను, మొక్కల పెంపకాన్ని కమిషనర్ పరిశీలించిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మనుమసిద్ధి నగర్ ప్రాంతంలో శనివారం పర్యటించారు. స్థానికంగా నిర్మిస్తున్న…

*భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని వివిధ డ్రైన్ కాలువల నిర్వహణ తీరును తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*

*భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని వివిధ డ్రైన్ కాలువల నిర్వహణ తీరును తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్* నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని వివిధ డ్రైన్ కాలువల నిర్వహణ…

ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి మా బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఇస్కపల్లి హైస్కూల్ ను తీర్చిదిద్దుతాం.* *ప్రయాణ దూరంతో ఏ ఒక్కరూ పాఠశాల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేడు 422 సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాము.* *ఇస్కపల్లి హైస్కూల్ లో తమ తల్లిదండ్రుల పేరిట మిత్రులు దివ్వెల హరిశ్రీనివాస్ నిర్మించ తలపెట్టిన ఆధునిక వంట గది, భోజనశాలల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేశాం.* *విద్యాశాఖను నారా లోకేష్ గారు ఛాలెంజ్ గా స్వీకరించారు. పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు.* *ప్రభుత్వ, ప్రజా సమన్వయం తో గతంలో ప్రగతి సాధించిన “జన్మభూమి” విధానంకు నారా లోకేష్ మళ్ళీ శ్రీకారం చుట్టడం హర్షణీయం.* *ప్రైవేటు స్కూల్స్ పై మోజు వీడి, అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ధైర్యంగా పిల్లల్ని చేర్చండి.* *ఇస్కపల్లి హైస్కూల్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకు నేను, బీద మస్తాన్ రావు అండగా ఉంటాం.. గ్రామస్థులకు ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.*

*ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి మా బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఇస్కపల్లి హైస్కూల్ ను తీర్చిదిద్దుతాం.* *ప్రయాణ దూరంతో ఏ ఒక్కరూ పాఠశాల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేడు 422 సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాము.*…

*వ్యక్తిత్వ వికాసంతో ఉన్నత జీవనం సాధ్యం : కమిషనర్ వై.ఓ నందన్*

*వ్యక్తిత్వ వికాసంతో ఉన్నత జీవనం సాధ్యం : కమిషనర్ వై.ఓ నందన్* వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత జీవనం సాధ్యమని, వ్యక్తి స్వభావం, అలవాట్లు, నైపుణ్యాలు, ఆలోచనా విధానంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడమే వ్యక్తిత్వ వికాసం అని నెల్లూరు నగర పాలక సంస్థ…

*విపిఆర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో*

*విపిఆర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో* నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయనను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం…

వ్యక్తిత్వ వికాస తరగతులను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ వై.ఓ నందన్

వ్యక్తిత్వ వికాస తరగతులను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ వై.ఓ నందన్ నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26, 27వ తేదీలలో స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను వార్డు సచివాలయ కార్యదర్శులతో పాటు కళాశాలల…

*నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్* – రూ.1.39 కోట్లతో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు – రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారితో కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు – ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో ఏడు చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు – సిగ్నల్స్ లో ప్రజలు తూచా తప్పకుండా పాటించాలన్న మంత్రి, ఎంపీ వేమిరెడ్డి

*నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్* – రూ.1.39 కోట్లతో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు – రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారితో కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…

*కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట* *విద్యా, వైద్యం రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తాను : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*

*కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట* *విద్యా, వైద్యం రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తాను : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.* – కోవూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తా.. – ప్రాధమిక…

You missed