*కావలి ని నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా శాసనసభ్యులు కావ్యకృష్ణా రెడ్డి పని చేస్తున్నారు.* *వైసీపీ నేతల వేధింపులకు వైసీపీ దళిత కార్యకర్తలే ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నాడు కావలిలో వైసీపీ హయాంలో నెలకొంది.* *పరామర్శ కు వస్తున్న లోకేష్ ను రానివ్వమని మీసాలు తిప్పి, తొడలు కొట్టి వ్యంగ్య విమర్శలు చేసిన వైసీపీ నేతలు నేడు కావలికి రావాలంటే గజగజా వణుకుతున్నారు.* *ఎన్.టి.ఆర్.విగ్రహాన్ని కూల్చి నాడు ఘోర తప్పిదం చేశారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. నాటి 5 ఏళ్లలో వైసీపీ నేతలు కూల్చివేతలకే పరిమితం అయ్యారు.* *పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి గారి సహకారం తో రామాయపట్నం, బీపీసీఎల్ సాధించుకుంటాం. ఎయిర్ పోర్టు సమస్య పరిష్కరించుకుంటాం.* *- బీద రవిచంద్ర, శాసన మండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*
*కావలి ని నంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా శాసనసభ్యులు కావ్యకృష్ణా రెడ్డి పని చేస్తున్నారు.* *వైసీపీ నేతల వేధింపులకు వైసీపీ దళిత కార్యకర్తలే ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నాడు కావలిలో వైసీపీ హయాంలో నెలకొంది.* *పరామర్శ కు వస్తున్న…