Month: April 2025

*సింహాచలం ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన సంఘటన దురదృష్టకరం…బాధాకరం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

నెల్లూరు 30-04-2025 *సింహాచలం ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వలన జరిగిన సంఘటన దురదృష్టకరం…బాధాకరం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి* ➖ సింహాచలం ఘటన వివరాలను పాత్రికేయుల సమావేశంలో వివరించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ➖ సింహాచలం శ్రీ…

*సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది – ఎంపీ వేమిరెడ్డి*

*సింహాచలం ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది – ఎంపీ వేమిరెడ్డి* విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బాధిత…

పేదోళ్ల ఇళ్ళను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పై రఘురామ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలను చేయడం అమానుషం

పేదోళ్ల ఇళ్ళను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పై రఘురామ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలను చేయడం అమానుషం ఉండి నియోజకవర్గంలో పేదోళ్ల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం, నష్టపరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా చేయడం అన్యాయమని…

అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రజా రాజధాని పూర్తయితే యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి. 1631 రోజులపాటు నిర్ధామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు. న్యాయస్థానాల జోక్యంతో అమరావతి చెక్కుచెదరకుండా అలా నిలబడింది. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.

29 – 04 – 2025 అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రజా రాజధాని పూర్తయితే యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి. 1631 రోజులపాటు నిర్ధామంగా…

*సీఎం ఆత్మకూరు పర్యటనను అడ్డుకుంటాం : ఆర్ పి ఐ*

*సీఎం ఆత్మకూరు పర్యటనను అడ్డుకుంటాం : ఆర్ పి ఐ* … ……………….., చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరిచి పర్యటనలు కు రావాలని ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు…

*52 వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపికి చెందిన 25 కుటుంబాలు*

*52 వ డివిజన్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టిడిపికి చెందిన 25 కుటుంబాలు* —————————————- నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*…

ఉర్సా వంటి కంపెనీలకు దోచి పెట్టడానికే తప్ప ఉద్యోగులకు, మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. – *ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.*

*తేదీ : 28-04-2025* *నెల్లూరు.* ఉర్సా వంటి కంపెనీలకు దోచి పెట్టడానికే తప్ప ఉద్యోగులకు, మీడియా సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. – *ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.* వైఎస్ఆర్సిపి జిల్లా…

జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం -ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్ -హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు -మొత్తం 3000 మందికి పైగా వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కళకళలాడనున్న వర్శిటీ ప్రాంగణం -ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు -వివరాలు వెల్లడించిన ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత

జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం -ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్ -హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు -మొత్తం…

*విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష*

*విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష* ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో AP SPDCL మరియు AP TRANSCO అధికారులతో విద్యుత్ సంబంధితిత పనుల పురోగతి పై సమీక్ష…

4 వ డివిజన్ లో పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం- డివిజన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన … *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* …

4 వ డివిజన్ లో పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం- డివిజన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన … *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* … —————————————- నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో…

You missed