Month: March 2025

*కండలేరు డ్యామ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయండి* కండలేరును పర్యాటక కేంద్రంగా మార్చడంలో టూరిజం డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది తుంగభద్ర డాం ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతోపర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లు కండలేరు జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలి బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్

*కండలేరు డ్యామ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయండి* కండలేరును పర్యాటక కేంద్రంగా మార్చడంలో టూరిజం డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది తుంగభద్ర డాం ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతోపర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లు కండలేరు జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలి బిజెపి…

బెదిరిస్తే భయపడే ప్రసక్తేలేదు.. –దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధం –నిందలు వేసినంత మాత్రానా నిజం కాదు –రాజకీయ నాయకుడంటే ప్రజల హృదయాలను గెలుచుకోవాలి –రూరల్‌ ఎమ్మెల్యే అంటేనే దడుచుకుంటున్నారు –మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ధ్వజమెంత్తిన వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్‌

బెదిరిస్తే భయపడే ప్రసక్తేలేదు.. –దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధం –నిందలు వేసినంత మాత్రానా నిజం కాదు –రాజకీయ నాయకుడంటే ప్రజల హృదయాలను గెలుచుకోవాలి –రూరల్‌ ఎమ్మెల్యే అంటేనే దడుచుకుంటున్నారు –మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ధ్వజమెంత్తిన వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్‌ బొబ్బల శ్రీనివాసయాదవ్‌ ఉద్యోగాలు…

*_వి.ఎస్.యూ లో కమ్యూనిటీ ఆధారిత పునరావాసంపై ప్రత్యేక కార్యక్రమం…._*

*_వి.ఎస్.యూ లో కమ్యూనిటీ ఆధారిత పునరావాసంపై ప్రత్యేక కార్యక్రమం…._* విక్రమ సింహపురి యూనివర్సిటీలోని మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) విభాగం ఆధ్వర్యంలో “కమ్యూనిటీ ఆధారిత పునరావాస విధానాలు” పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్…

*కండలేరు ముంపు నిరుద్యోగులు అసమ్మతితో రగిలిపోతున్నారు* అధికారుల నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు . ….. మిడతల రమేష్

*కండలేరు ముంపు నిరుద్యోగులు అసమ్మతితో రగిలిపోతున్నారు* అధికారుల నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు . ….. మిడతల రమేష్ కండలేరు ముంపు గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తమ జీవితాలు నాశనం అయిపోతున్నాయని.…

“వ్యర్ధాలతో కళాకృతుల నిర్మాణం” ప్రశంసనీయం – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,

“వ్యర్ధాలతో కళాకృతుల నిర్మాణం” ప్రశంసనీయం – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం సుందరీకరణ పనుల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం లాన్ లో ” వేస్ట్ టు ఆర్ట్” ఆలోచనలతో…

నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు – ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య

నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు – ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య పర్యావరణ పరిరక్షణకై ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ…

*యువత పోరును విజయవంతం చేయండి :- ఆదాల*

*యువత పోరును విజయవంతం చేయండి :- ఆదాల* మార్చి12వ తారీకున వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లా…

*ప్రభుత్వ విద్య రంగ పునాదులు పటిష్టం చేయండి* – మన బడి- మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. – జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాల విద్యకు ఊపిరి పోశారు. – మనబడి మన భవిషత్తు పధకంలో చేపడుతున్న స్కూళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి. – శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

*ప్రభుత్వ విద్య రంగ పునాదులు పటిష్టం చేయండి* – మన బడి- మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. – జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాల…

*12 మంది అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు  జారీ చేసిన కమిషనర్ సూర్య తేజ*

*12 మంది అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కమిషనర్ సూర్య తేజ* నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇంచార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 12 మందికి రెవిన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో…

*యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి* – కోవూరు నియోజక్కవర్గంలో 30 వేల మంది గిరిజనులు వున్నారు. – గిరిజన కాలనీలలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ సెంటర్స్ ఏర్పాటు చేపట్టండి . – దళిత బిడ్డల కోసం స్కిల్ సెంటర్ పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించండి. – సచివాలయ స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ నియమించి గిరిజనులకు ప్రభుత్వ పధకాలపై అవగాహన కల్పించండి. – శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి* – కోవూరు నియోజక్కవర్గంలో 30 వేల మంది గిరిజనులు వున్నారు. – గిరిజన కాలనీలలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ సెంటర్స్ ఏర్పాటు చేపట్టండి . – దళిత బిడ్డల కోసం స్కిల్ సెంటర్ పెట్టి ఉపాధి…