Month: March 2025

*IFFCO కిసాన్ సెజ్‌ అభివృద్ధికి కీలక అడుగులు* *IFFCO ఛైర్మన్‌, సీఈవోను కలిసిన ఎంపీ వేమిరెడ్డి*

*IFFCO కిసాన్ సెజ్‌ అభివృద్ధికి కీలక అడుగులు* *IFFCO ఛైర్మన్‌, సీఈవోను కలిసిన ఎంపీ వేమిరెడ్డి* – 2777 ఎకరాలున్న సెజ్‌లో కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘ చర్చ – సమగ్ర వివరాలు అందించిన ఎంపీ – పరిశ్రమలు ఏర్పడితే వేలాదిమంది యువతకు…

*మహిళలను నమ్మించి మోసగించిన ఘనుడు చంద్రబాబు* – *మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హతే లేదు* : *మండిపడ్డ జిల్లా మహిళా అద్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ సునంద*

– *మహిళలను నమ్మించి మోసగించిన ఘనుడు చంద్రబాబు* – *మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హతే లేదు* : *మండిపడ్డ జిల్లా మహిళా అద్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ సునంద* నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం…

*డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*

*డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి.. *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* ————————————— ఏపీ శాసనమండలి సమావేశాలలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 👉 ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్…

రాజకీయ పార్టీల ప్రతినిధులు విలువైన సూచనలను అందించండి – ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సూర్య తేజ

రాజకీయ పార్టీల ప్రతినిధులు విలువైన సూచనలను అందించండి – ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి సూర్య తేజ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర నియోజకవర్గం 117-నెల్లూరు సిటి పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్…

_*యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్ వైస్-చాన్స్‌లర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావు*_

_*యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్ వైస్-చాన్స్‌లర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావు*_ కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జ్ వైస్-చాన్స్‌లర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావును నియమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి…

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  చొరవతో  నీటి సమస్యకు పరిష్కారం*

*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో నీటి సమస్యకు పరిష్కారం* కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చొరవతో ప్రజల నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. కొడవలూరు మండలంలోని పాతవంగల్లు పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర…

*ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌* : *నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌* : *నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు…

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి*

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి* భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి…

*ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర యాదవ్..*

*ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర యాదవ్..* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులు గా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారి గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ…

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి*

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎంపీ వేమిరెడ్డి* భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి…