Month: March 2025

సతీష్ రెడ్డినీ మర్యాదపూర్వం కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి

సతీష్ రెడ్డినీ మర్యాదపూర్వం కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నెల్లూరు నగరం, మాగుంట లేఔట్ లోని స్వగృహానికి విచ్చేసిన డి ఆర్ డి ఓ మాజీ చైర్మన్ మరియు ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ జి సతీష్ రెడ్డిని శుక్రవారం…

*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి* *200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది* *సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే* *ఉగాది పర్వదినం సందర్భంగా వెంకటాచలంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విశతాధిక జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి* *200 మందికి పైగా కవులు సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రంలో జాతీయ సమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉంది* *సర్వేపల్లికి ఇలాంటి అవకాశం లభించడం పెద్దాయన వెంకయ్య నాయుడి ఘనతే* *ఉగాది పర్వదినం…

*హౌసింగ్ అధికారులు తీరు మార్చుకోవాలి. గత ప్రభుత్వంలో పాలకుల మాటలు విని బిజెపికి చెందిన హౌసింగ్ కాంట్రాక్టర్ను తీవ్రంగా వేధించి 4 కోట్ల మేర నష్టపరిచారు. ప్రభుత్వం మారిన అధికారుల తీరులో మార్పు రాలేదు : బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*

*హౌసింగ్ అధికారులు తీరు మార్చుకోవాలి. గత ప్రభుత్వంలో పాలకుల మాటలు విని బిజెపికి చెందిన హౌసింగ్ కాంట్రాక్టర్ను తీవ్రంగా వేధించి 4 కోట్ల మేర నష్టపరిచారు. ప్రభుత్వం మారిన అధికారుల తీరులో మార్పు రాలేదు : బిజెపి నమామి గంగే రాష్ట్ర…

*జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని యోగా వెల్‌నెస్‌ కేంద్రాలు కేటాయించారో తెలియజేయoడి :  నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

*జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని యోగా వెల్‌నెస్‌ కేంద్రాలు కేటాయించారో తెలియజేయoడి : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి* *ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన యోగా వెల్‌నెస్‌ సెంటర్లు ఎన్ని.?* జాతీయ ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి…

మల్టీ ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ – కమిషనర్ సూర్య తేజ

మల్టీ ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ – కమిషనర్ సూర్య తేజ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ లో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ…

*పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి* *2027 నవంబర్ నాటికి పునరావాసం… డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం* *రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది* *మాది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం* *గత ప్రభుత్వంలో మిమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు* *అర్హులైన ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం… ఆదాయం, జీవనప్రమాణాలు పెంచేందుకు చర్యలు* *పోలవరం నిర్వాసితులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు*

*పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేలోపే పునరావాసం పూర్తి* *2027 నవంబర్ నాటికి పునరావాసం… డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం* *రూ. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల అకౌంట్లో జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది* *మాది మాయ మాటలు…

*విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే* *ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి* *టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్* *వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీలతో విద్యుత్ రంగంపై పెనుభారం* *పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే* *ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి* *టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్ జోన్ నిబంధనలు లేకుండా రూ.1.50కే…

*బెట్టింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు : వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున*

*బెట్టింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు : వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున* ——————————————- *బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ* .. నెల్లూరు నగర డి.ఎస్.పి కార్యాలయంలో వైసిపి యువజన విభాగం జిల్లా…

*13 ఏళ్ల కల.. ప్రశాంతమ్మ రాకతో నెరవేరిన వేళ..* *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ ప్రశాంతి రెడ్డి*

*13 ఏళ్ల కల.. ప్రశాంతమ్మ రాకతో నెరవేరిన వేళ..* *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ ప్రశాంతి రెడ్డి* – కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పోరాటం –…

*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ*

*కేంద్రమంత్రికి ఎంపీ వేమిరెడ్డి పరామర్శ* కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి తండ్రి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ దేబేంద్ర ప్రధాన్ గారు ఇటీవల కన్నుమూశారు.…

You missed